హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగర ప్రజలు అతలాకుతలమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్…
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం ఫోన్ చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించడంపై సీఎం పళనిస్వామికి…
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు మంగళవారం నుంచి ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్…
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి రెండు కొత్త అంబులెన్స్లను ప్రారంభించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా నాగర్కర్నూల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే…
ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా…
వరంగల్ జిల్లా లక్సేట్టిపేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లారం గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. పేకాట…
ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం నేనున్నానంటూ అండగా నిలుస్తుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లో మొన్న కురిసిన భారీ వర్షాలతో ఫిట్స్…
టీఎస్ ఎంసెట్కు సంబంధించి వెబ్ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 22 వరకు కొనసాగనున్నట్టు కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు 48,446 మంది విద్యార్థులు…
తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో చాలా ప్రాంతాలు నష్టపోయాయని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) స్టీరింగ్ కమిటీ తీర్మానించింది. వరదల…
ఉత్తరప్రదేశ్లో అక్రమ మైనింగ్పై న్యాయపోరాటం చేస్తున్న ఓ పూజారి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా తన గళాన్ని చురుకుగా వినిపిస్తున్న పూజారి అనుమానాస్పద స్థితిలో…








