దిల్‌సుఖ్‌నగర్‌ పలు కాలనీల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్‌ పరిధిలోని పలు కాలనీల్లో రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కృష్ణానగర్‌, శ్రీనగర్‌కాలనీ, పీఎన్‌టీ కాలనీ,…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా పాజిటవ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,22,111 కరోనా…

Continue Reading →

27 మూగజీవాల దత్తత : గ్లాండ్‌ ఫార్మా ప్రకటన

ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, సంరక్షణ పట్టించుకోక ఎన్నోరకాల జంతుజీవజాతులు అంతరించిపోతున్నాయి. నేటితరం చూడని మూగజీవాలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో జంతు సంరక్షణకు ముందుకొచ్చింది హైదరాబాద్‌ దూలపల్లిలోని…

Continue Reading →

యాదాద్రి భువ‌న‌గిరి క‌లెక్ట‌ర్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌మాదం నుంచి తృటిలో బ‌యట‌ప‌డ్డారు. భువనగిరి మండలం నంద‌నం గ్రామ సమీపంలో జిల్లా కలెక్టర్ ప్ర‌యాణిస్తున్న‌కారును ఓ లారీ ఢీకొట్టింది. కారు…

Continue Reading →

సినీ నటుడు, నిర్మాత సచిన్‌ జోషి అరెస్ట్‌

గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత సచిన్‌ జోషిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్‌ జోషీ…

Continue Reading →

వరదలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ భాగస్వాములయ్యారు. దేశ రాజధానిలోని సుందర్‌నగర్‌లో…

Continue Reading →

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య

రూ.కోటీ పది లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అతడు ఉరివేసుకుని…

Continue Reading →

సీఎం కేసీఆర్‌ హయాంలోనే ఆలయాల అభివృద్ధి: కేవీ రమణాచారి

అర్చకోద్యోగుల పదవీ విరమణ వయ స్సును 58 నుంచి 65 ఏండ్లకు పెంచా లని, రిటైర్మెంట్‌ అయిన అర్చకులకు వెల్ఫేర్‌బోర్డు ద్వారా రూ. 10 లక్షల గ్రాంటు…

Continue Reading →

విద్యుత్‌ శాఖ అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ట్రాన్స్‌కో సీఎండీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్‌శాఖ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సమీక్షించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ అధికారులతో…

Continue Reading →