పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ జిల్లా దీలవార్ పూర్ మండలం న్యూ లోలం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని గురువారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్…

Continue Reading →

యురేనియం వెలికితీత.. తిరస్కరించిన వన్యప్రాణి మండలి

నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీత అంకానికి తెరపడింది. ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)లో యురేనియం నిల్వలపై సర్వే చేపట్టే విషయంలో అటమిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ) సమర్పించిన ప్రతిపాదనలను…

Continue Reading →

తెలంగాణ‌లో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 12 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య  1,201కి చేరింది. కొత్తగా న‌మోదైన…

Continue Reading →

తెలంగాణలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అదనంగా మరో ఇంటర్నెట్ లైన్

ఈనెల 25 వ తేదీ నుంచి ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణలోని ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి పూర్తిస్థాయి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం స‌ర్క్యుల‌ర్…

Continue Reading →

ఈ నెల 19 నుంచి ఓయూ పీజీ సెమి‌స్టర్స్‌

ఉస్మా‌నియా యూని‌వ‌ర్సిటీ పరి‌ధి‌లోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష తేదీ‌లను ఖరా‌రు ‌చే‌సి‌నట్టు ఓయూ కంట్రో‌లర్‌ ఆఫ్‌ ఎగ్జా‌మి‌నే‌షన్స్‌ ప్రొఫె‌సర్‌ శ్రీరాం వెంక‌టేశ్‌ బుధ‌వారం ఒక ప్రక‌ట‌నలో…

Continue Reading →

దోస్త్‌ రిజి‌స్ర్టే‌ష‌న్లకు ఈనెల 9 వరకు గడువు

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలే‌జీల్లో సీట్ల భర్తీకి మూడో విడుత దోస్త్‌ అడ్మి‌షన్ల ప్రక్రియ కొన‌సా‌గు‌తు‌న్నది. మూడో విడు‌తలో ఈ నెల 9 వరకు కొత్తగా రిజి‌స్ర్టే‌షన్లు…

Continue Reading →

బ్రహ్మోత్సవాల ప్రత్యేక దర్శనం టికెట్లు నేడు విడుదల : టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనం టికెట్లను గురువారం విడుదల చేయనుంది. ఇప్పటికే అక్టోబర్‌ మాసానికి సంబంధించిన ప్రత్యేక దర్శనం రూ.300…

Continue Reading →

హైదరాబాద్‌లో జీఎంఎం గ్లాస్‌ లైన్డ్‌ ప్లాంట్‌

ఫార్మా,  రసాయన పరిశ్రమలకు యంత్రాలు సరఫరా చేసే జీఎంఎం ఫాడ్లర్‌.. హైదరాబాద్‌లో గ్లాస్‌ లైన్డ్‌ ఎక్విప్‌మెంట్‌ ప్లాంట్‌ను ఆరంభించింది. మూడు నెలల క్రితం డీ డైడ్రిచ్‌ ప్రాసెస్‌…

Continue Reading →

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1990 బ్యాచ్‌కు…

Continue Reading →

మాజీ ఏసీపీ న‌ర్సింహారెడ్డి బినామీ ఆస్తుల‌పై ఏసీబీ విచార‌ణ‌

మ‌ల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ న‌ర్సింహారెడ్డిని మూడో రోజు ఏసీబీ అధికారులు త‌మ క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. నాంప‌ల్లిలోని ఏసీబీ కార్యాల‌యంలో ఆయ‌న‌ను అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ప్ర‌ధానంగా బినామీ…

Continue Reading →