గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నవంబర్, డిసెంబర్లో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ప్రకటించారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఆయన కుటుంబ…
రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సును దృష్టిలో…
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నది. వాహనాలు, వివిధ పరిశ్రమల నుంచి వచ్చే పొగకు మంచు కూడా తోడవడంతో నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేసింది. దీంతో…
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,04,748 కు చేరింది. వైరస్…
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు బుధవారం ఉదయం 11:30గంటలకు ప్రగతి భవన్లో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి…
కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణలో రేపు ప్రత్యేక ఎంసెట్ (ఇంజినీరింగ్) నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటల…
ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్కు విశేష స్పందన లభిస్తున్నది. భూయజమానుల నుంచి మంగళవారం వరకు మొత్తం 8,79,636 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.89.47…
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ సెక్రటరీలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియలో నిర్లక్ష్యం…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) గ్రూప్ -4 ఫలితాలను విడుదల చేసింది. 2018లో విడుదలైన గ్రూప్-4 నోటిఫికేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో 1595 ఉద్యోగాలకు సంబంధించిన…
టీఎస్ ఎంసెట్-2020 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జేఎన్టీయూ క్యాంపస్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి…









