నవంబర్‌, డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు : ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నవంబర్‌, డిసెంబర్‌లో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ప్రకటించారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఆయన కుటుంబ…

Continue Reading →

గ్రామాల్లోనే వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తాం : సీఎం కేసీఆర్

రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సును దృష్టిలో…

Continue Reading →

కాలుష్య కోర‌ల్లో దేశ రాజ‌ధాని ఢిల్లీ

దేశ రాజ‌ధాని ఢిల్లీ కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న‌ది. వాహ‌నాలు, వివిధ ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చే పొగ‌కు మంచు కూడా తోడ‌వ‌డంతో నగ‌రాన్ని వాయు కాలుష్యం క‌మ్మేసింది. దీంతో…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,154 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,04,748 కు చేరింది. వైరస్‌…

Continue Reading →

తెలంగాణలో శాంతిభ్రదతలపై నేడు సీఎం కేసీఆర్‌ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు బుధవారం ఉదయం 11:30గంటలకు ప్రగతి భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి…

Continue Reading →

తెలంగాణలో రేపు కొవిడ్‌ అభ్యర్థులకు ఎంసెట్‌ పరీక్ష

కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణలో రేపు ప్రత్యేక ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌) నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటల…

Continue Reading →

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు 8.79 లక్షలు

ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. భూయజమానుల నుంచి మంగళవారం వరకు మొత్తం 8,79,636 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.89.47…

Continue Reading →

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో ఇద్ద‌రు పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల స‌స్పెన్ష‌న్‌

విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన ఇద్ద‌రు పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌ను క‌లెక్ట‌ర్ స‌స్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల ఆన్‌లైన్ ప్ర‌క్రియ‌లో నిర్ల‌క్ష్యం…

Continue Reading →

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్ -4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. 2018లో విడుద‌లైన గ్రూప్‌-4 నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ నేటితో ముగిసింది. దీంతో 1595 ఉద్యోగాల‌కు సంబంధించిన…

Continue Reading →

తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

టీఎస్ ఎంసెట్-2020 ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ ఫలితాల‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. జేఎన్టీయూ క్యాంప‌స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఉన్న‌త విద్యామండ‌లి…

Continue Reading →