తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై పూర్తిగా చర్చించామని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై…
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. నర్సింహారెడ్డికి సంబంధించిన మరో బ్యాంకు లాకర్ను ఏసీబీ…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1983 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,594కు చేరింది. వైరస్…
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరిలో స్ఫూర్తిని కలిగిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం తన నివాసంలో అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ,…
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఖరారుచేశారు. సోలిపేట…
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్లైన్లో స్లాట్ల నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ…
తిరుమల తిరుపతి దేవస్థానం మరింత మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి ప్రేరేపిత లాక్డౌన్తో మార్చిలో ఆలయంలో భక్తులకు ప్రవేశం…
హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఎంపీ సంతోష్ పిలుపు మేరకు నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో.. నర్సింహారెడ్డిని నాంపల్లిలోని ఏసీబీ…









