తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించాం : కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్‌ షెకావ‌త్

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించామ‌ని కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర  సింగ్‌ షెకావ‌త్ తెలిపారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌పై…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

మ‌ంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు…

Continue Reading →

రెండో రోజు ఏసీబీ క‌స్ట‌డీకి ఏసీపీ న‌ర్సింహారెడ్డి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మ‌ల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ న‌ర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు రెండో రోజు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. న‌ర్సింహారెడ్డికి సంబంధించిన మ‌రో బ్యాంకు లాక‌ర్‌ను ఏసీబీ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1983 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1983 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,02,594కు చేరింది. వైరస్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరిలో స్ఫూర్తిని కలిగిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం తన నివాసంలో అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ,…

Continue Reading →

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సోలిపేట సుజాత

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారుచేశారు. సోలిపేట…

Continue Reading →

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ సోమవారం ఖరారైంది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ…

Continue Reading →

దర్శనం టికెట్ల అదనపు కోటా విడుదల చేసిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం మరింత మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి ప్రేరేపిత లాక్‌డౌన్‌తో మార్చిలో ఆలయంలో భక్తులకు ప్రవేశం…

Continue Reading →

నర్సాపూర్‌ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో డ్రగ్స్‌

హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఎంపీ సంతోష్‌ పిలుపు మేరకు నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలోని…

Continue Reading →

ఏసీబీ క‌స్ట‌డీకి ఏసీపీ న‌ర్సింహారెడ్డి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ న‌ర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క‌స్ట‌డీకి ఏసీబీ కోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో.. న‌ర్సింహారెడ్డిని నాంప‌ల్లిలోని ఏసీబీ…

Continue Reading →