తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1335 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,00,611 కు చేరింది. ఆదివారొ ఒక్కరోజే 8 మంది వైరస్‌…

Continue Reading →

ఈనెల 17 నుంచి భద్రా‌ద్రిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు

విజ‌య‌ద‌శ‌మిని పుర‌స్క‌రిం‌చు‌కుని భద్రా‌చల శ్రీ సీతా‌రామ చంద్ర‌స్వామి వారి దేవ‌స్థా‌నంలో ఈనెల 17నుంచి దేవీ శర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వా‌లను నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. 17న అమ్మ‌వారు ఆది‌లక్ష్మి అలం‌కా‌రంలో, 18న సంతాన…

Continue Reading →

అడవుల సంరక్షణకు కృషి చేయాలి : అటవీ, పర్యావరణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు…

Continue Reading →

ప్రకృతికి తిరిగి ఇస్తున్నా: హెటిరో డ్రగ్స్‌ సీఎండీ బండి పార్థసారథిరెడ్డి

నర్సాపూర్‌ అడవిలో 3 వేల ఎకరాలు దత్తత అటవీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా రైతుబిడ్డగా, శాస్త్రవేత్తగా పర్యావరణ పరిరక్షణ హరితహారం ఒక విప్లవాత్మక కార్యక్రమం ‘నమస్తే…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,949 కరోనా పాజిటివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్టంలో కొత్తగా 1,949 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 291…

Continue Reading →

గిఫ్ట్‌ ఏ స్మైల్ ‌కార్యక్రమంలో భాగంగా మరో 21 అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా వచ్చిన మరో 21 అంబులెన్సులను శనివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు జెండా ఊపి ప్రారంభించారు.…

Continue Reading →

‘కరోనా’ అభ్యర్థులకు ఈ నెల 8న ఎంసెట్‌

కరోనా బారినపడి గత నెల 9 నుంచి 14వరకు నిర్వహించిన ఎంసెట్‌కు హాజరుకాలేకపోయిన వారికోసం ఈ నెల 8న ప్రత్యేకంగా ఎంసెట్‌ నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని కన్వీనర్‌ ప్రొఫెసర్‌…

Continue Reading →

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కస్టడీలోకి ఏసీపీ నర్సింహారెడ్డి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమ భూఆర్జనపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రూ.70 కోట్ల మేర ఆస్తులను…

Continue Reading →

ఐదుగురికి డీఐఈవోలుగా ప‌దోన్న‌తి

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రిన్సిపాల్స్‌గా పనిచేస్తున్న ఐదుగురికి డిస్ట్రిక్ట్‌ ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్స్‌ (డీఐఈవో)లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ఆ ఐదుగురిని డీఐఈవోగా  నియ‌మిస్తూ విద్యాశాఖ‌…

Continue Reading →

నయీం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్‌

నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం వెలుగులోకి వచ్చిన ఉదంతాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది…

Continue Reading →