గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1335 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,00,611 కు చేరింది. ఆదివారొ ఒక్కరోజే 8 మంది వైరస్…
విజయదశమిని పురస్కరించుకుని భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ఈనెల 17నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. 17న అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో, 18న సంతాన…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు…
నర్సాపూర్ అడవిలో 3 వేల ఎకరాలు దత్తత అటవీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా రైతుబిడ్డగా, శాస్త్రవేత్తగా పర్యావరణ పరిరక్షణ హరితహారం ఒక విప్లవాత్మక కార్యక్రమం ‘నమస్తే…
గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్టంలో కొత్తగా 1,949 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 291…
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన మరో 21 అంబులెన్సులను శనివారం ప్రగతిభవన్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు జెండా ఊపి ప్రారంభించారు.…
కరోనా బారినపడి గత నెల 9 నుంచి 14వరకు నిర్వహించిన ఎంసెట్కు హాజరుకాలేకపోయిన వారికోసం ఈ నెల 8న ప్రత్యేకంగా ఎంసెట్ నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని కన్వీనర్ ప్రొఫెసర్…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమ భూఆర్జనపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రూ.70 కోట్ల మేర ఆస్తులను…
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్స్గా పనిచేస్తున్న ఐదుగురికి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (డీఐఈవో)లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ఆ ఐదుగురిని డీఐఈవోగా నియమిస్తూ విద్యాశాఖ…
నయీం ఎన్కౌంటర్ అనంతరం వెలుగులోకి వచ్చిన ఉదంతాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది…









