స్కూల్ ఆఫ్ కెమెస్ట్రీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు ఇండియన్ కెమికల్ సొసైటీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆచార్య జె.సి. ఘోష్ మెమోరియల్ అవార్డును…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా ముందు కొనసాగుతుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను…
పట్టభద్రుల ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,718 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత హరితహారానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు వెళ్తుంది. వివిధ…
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై సీబీఐ అధికారులు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ కంప్యూటర్ సెక్షన్ సూపరింటెండెంట్ కే జనార్దన్రావు, అతడి భార్య శైలజపై శుక్రవారం…
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ – ఫిట్ తెలంగాణ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. వ్యాయామం…
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భర్త డాక్టర్ సౌందర్ రాజన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందర్…
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజల్లో…
రిజిస్ట్రేషన్లు. స్టాంపులశాఖ ఐజీ చిరంజీవులు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇటీవల సీఎంఓ కార్యదర్శిగా నియమితులైన వి.శేషాద్రికి రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గత ఐదున్నరేళ్లుగా…









