మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్‌, సీఎం కేసీఆర్‌

దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఉదయం 10 గంటల 45…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,009 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో…

Continue Reading →

భువనగిరి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

భువనగిరి పారిశ్రామికవాడలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల గోదాంలో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి మంటలు వ్యాపించాయి. దీంతో గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి సామగ్రి…

Continue Reading →

తెలంగాణ రైతుల కోసం దేవుడితోనైనా కొట్లాడుతా : సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకొనేందుకు దేవుడితోనైనా కొట్లాడతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అసలు తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని.. ఈ నేపథ్యంలో సాధించుకున్న…

Continue Reading →

ఎంపీ సంతోష్‌కుమార్‌కు ‘గ్రామోదయ బంధుమిత్ర’

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంతో పచ్చదనంపెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌కు గ్రా మోదయ బంధుమిత్ర పురస్కారం లభించిం ది. గాంధీజయంతిని పురస్కరించుకొని గురువారం గ్రామోదయ…

Continue Reading →

అల్లు రామలింగయ్య స్టూడియోకు శ్రీకారం

సుప్రసిద్ధ హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య 99వ జయంతిని గురువారం నిర్వహించారు.  ఆయన చిత్రపటానికి కుమారుడు అల్లు అరవింద్‌, మనవళ్లు అల్లు అర్జున్‌, వెంకటేష్‌, శిరీష్‌లు నివాళులర్పించారు.…

Continue Reading →

హైదరాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి భాస్కర్‌ రమణమూర్తి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అటవీశాఖ అధికారి వీ భాస్కర్‌ రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ శివార్లలోని నాగోల్‌ బండ్లగూడలో ఉన్న రాజీవ్‌ గృహకల్ప భవనం ఐదో అంతస్తు నుంచి…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం జోరుగా ముందుకు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మొక్కలు నాటడానికి చాలామంది ప్రముఖులు ముందుకువస్తున్నారు. ప్రముఖ నటుడు,…

Continue Reading →

ఫార్మానే వద్దంటే.. ఫార్మాకు రోడ్డు విస్తరణ ఎందుకు?

ఫార్మా ఏర్పాటే వద్దంటే.. రోడ్డు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని రైతులు మండిపడ్డారు. ఫార్మాసిటీ రోడ్డు విస్తరణకు సంబంధించి నందివనపర్తి గ్రామంలో అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ…

Continue Reading →

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌ 75వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్…

Continue Reading →