టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బదిలీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయనను  ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ…

Continue Reading →

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు 6.38 లక్షలు

ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వంచేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. బుధవారంవరకు మొత్తం 6,38,200 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.64.85 కోట్ల ఆదాయం సమకూరింది. 

Continue Reading →

తెలంగాణలో ఈనెల 6న ఎంసెట్‌ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 14 వరకు నిర్వహించిన ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌ విభాగం) ఫలితాలను అక్టోబర్‌ 6న విడుదల చేయనున్నారు. తొలుత అక్టోబర్‌ 5న ఫలితాలు…

Continue Reading →

టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా డా.శోభరాజు

పద్మశ్రీ డాక్టర్ శోభరాజు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్    ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తిరుమల…

Continue Reading →

హరిత తెలంగాణకు బాటలు వేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత తెలంగాణకు బాటలు వేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్…

Continue Reading →

మెదక్‌ జిల్లాలో ఇద్దరు రియల్టర్ల ఇళ్లలో ఏసీబీ సోదాలు

 మెదక్‌ జిల్లాలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రియల్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట మండలం పులిమామిడిలలో…

Continue Reading →

తెలంగాణ లో కొత్త‌గా 2103 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 2103 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా బారిన‌ప‌డివారి సంఖ్య 1,91,386కు చేరింది. గ‌త 24 గంట‌ల్లో మ‌రో 2243 మంది…

Continue Reading →

పరిశ్రమలశాఖ కమిటీ చైర్మన్‌గా కేకే

పరిశ్రమలశాఖ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, వాణిజ్యశాఖ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు…

Continue Reading →

టాటా ఇన్‌స్టిట్యూట్‌ సలహా మండలి సభ్యుడిగా వినోద్‌కుమార్‌

ప్రతిష్ఠాత్మకమైన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఎస్‌) సలహా మండలి సభ్యుడిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ నియమి తులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగుతారు.1964 సంవత్సరంలో…

Continue Reading →

పీవీ ఉత్సవ కమిటీ ఓఎస్డీగా మామిడి హరికృష్ణ

పీవీ శతజయంతి ఉత్సవ కమిటీకి ఓఎస్డీగా భాష, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ నియమితు లయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు…

Continue Reading →