ప్రతిష్ఠాత్మకమైన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఎస్) సలహా మండలి సభ్యుడిగా బోయినపల్లి వినోద్కుమార్ నియమి తులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగుతారు.1964 సంవత్సరంలో…
పీవీ శతజయంతి ఉత్సవ కమిటీకి ఓఎస్డీగా భాష, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ నియమితు లయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు…
అథ్లెటిక్స్లో సత్తాచాటుతున్న ముగ్గురు నిరుపేద క్రీడాకారిణులకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ. శ్రీనివాస్గౌడ్ స్కూటీలు ప్రదానం చేశారు. స్ప్రింటర్ జె దీప్తి (100 మీటర్లు), జి మహేశ్వరి…
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్లో ఉన్నట్టు…
ప్రతిష్టాత్మక టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ( TISS ) సలహా మండలి సభ్యుడిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్…
సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజక వర్గ అభివృద్ధి పై ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మరింత వేగంగా పనులు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి నియోజకవర్గ అధికారులకు…
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 9న నోటిఫికేషన్ విడుదల చేసి.. నవంబర్ 3న…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,072 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమవారం రామోజీ ఫిలిం సిటీలో జాతీయస్థాయిలో వేలాది మంది…
ఈ నెల 26న రాత్రి ఆర్టిన్ ల్యాబ్ రసాయన పరిశ్రమలో ఓ రసాయన డ్రమ్ము నుంచి వెలువడిన ఘూటైన వాయువులతో సుకాంత్ జానాతోపాటు మరో నలుగురు అస్వస్థతకు…









