గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. కాగా, అనారోగ్యం…
శ్రీ కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా గంట రాంనారాయణగౌడ్ను ఆలయ ధర్మకర్తలు సోమవారం ఏకగ్రీవంగా ఎనున్నకున్నారు. గత చైర్మన్ బొమ్మర వెంకటేశం అనారోగ్యంతో మృతి…
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,932…
జాతీయహరిత ట్రిబ్యునల్ ఉత్తర్వుల్లో వెల్లడినెలరోజుల్లోనే తొలి సమావేశం జరుగాలని ఆదేశంనాలుగు నెలల్లో నివేదిక, ఏడాదిలోగా ప్రక్షాళన పూర్తి చేయాలని స్పష్టీకరణమురికికూపంలా తయారైన మూసీ ప్రక్షాళనపై జాతీయ హరిత…
ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ నేత, మాజీ మంత్రి దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. రాబోయేతరాలకు ఆయ…
వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం నల్లగొండలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి…
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. చాకలి…
కరోనా లాక్డౌన్ కారణంగా మూసివేయబడ్డ శిల్పారామం (మాదాపూర్) అక్టోబర్ 2వ తేదీన తెరుచుకోనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శిల్పారామం తెరిచి…
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన 30 వాహనాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శనివారం ప్రారంభించారు.…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తాయి. దీంతో తెలంగాణ తడిసి ముద్దైంది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన…









