కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరమని, ఈ బిల్లును పార్లమెంట్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం…
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణలో టూరిజంను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం…
తెలంగాణలో కరోనా కేసులు తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2058 కొత్త కేసులు నమోదైనట్లు…
తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభించేందుకు ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మరోసారి మంగళవారం సమావేశం కానున్నారు. గత నెలలో హైదరాబాద్ బస్భవన్లో రెండురాష్ట్రాల అధికారుల మధ్య…
త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. చినజీయర్ స్వామికి ఇటీవల మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మంగతాయారు(85) అనారోగ్యంతో పరమపదించారు. ఈ…
టీఆర్ఎస్ నాయకులు కే కేశవరావు, ఆర్ సురేశ్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. కేశవరావు…
తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపిన అనంతరం సభను రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ బిల్లుకు శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్.. ఇవాళ మండలిలో ప్రవేశపెట్టి…
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు కరోనాను జయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీష్రావు సోమవారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా…
శ్రీత్రిదండి చినజీయర్ స్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం హైదరాబాద్లో పరామర్శించారు. శుక్రవారం రాత్రి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలిమేలుమంగ తాయారు పరమపదించిన విషయం తెలిసిందే.…









