ఇవాళ నూత‌న‌ ఎమ్మెల్సీల‌ ప్ర‌మాణ‌స్వీకారం

కొత్త‌గా ఎన్నికైన‌ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇవాళ‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు…

Continue Reading →

చినజీయర్‌ స్వామిని కలిసిన మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మంగళవారం ముచ్చింతల్‌లోని జీవా ప్రాంగణంలో చినజీయర్‌ స్వామిని కలిసి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సమేతంగా ఇక్కడకు చేరుకున్న చౌహాన్‌కు అహోబిల జీయర్‌…

Continue Reading →

సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో యశోద దవాఖాన ఆధ్వర్యంలో వైద్య శిబిరం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో మంగళవారం యశోద దవాఖాన వైద్య బృందం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు…

Continue Reading →

ఏసీబీ వలలో విద్యుత్‌ సబ్‌ ఇంజినీర్లు విజయేందర్‌రెడ్డి, సంతోష్‌

వినియోగదారుడి నుంచి రూ. 13 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్‌ సబ్‌ఇంజినీర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన మే డ్చల్‌ జిల్లా నాగారంలోని డీఈ కార్యాలయంలో…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఎన్నికల మార్గదర్శకాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)కి ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. కొవిడ్‌ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలను…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఐశ్వర్య రాజేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్…

Continue Reading →

రూ. 13 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్‌ జూనియర్‌ ఇంజినీర్‌

అవినీతికి పాల్పడుతూ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మేడ్చల్‌ – మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో చోటుచేసుకుంది. సబ్‌ జూనియర్‌ ఇంజినీర్‌ విజయేందర్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన హీరో నిఖిల్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విలక్షణ నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…

Continue Reading →

రేపు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ, లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం

టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగనుంది. సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ…

Continue Reading →

అర‌బిందో ఫార్మా, డాక్ట‌ర్ రెడ్డీస్‌పై అమెరికా కోర్టులో ఫైజ‌ర్ కంపెనీ కేసు

భార‌త్‌కు చెందిన అర‌బిందో ఫార్మా, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ‌రేట‌రీస్‌పై అమెరికా కోర్టులో ఫైజ‌ర్ కంపెనీ కేసు దాఖ‌లు చేసింది.  త‌మ క్యాన‌ర్స్ ఔష‌ధం ఇబ్రాన్స్ ‌(పాల్బోసిక్లిబ్‌) పేటెంట్…

Continue Reading →