పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. ఆరవ విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగారం మున్సిపాలిటీ…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు మాధవరం సుదర్శన్‌రావు మృతి

టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, కూకట్‌పల్లి సీనియర్‌ నేత మాధవరం సుదర్శన్‌రావు గుండెపోటుతో మృతిచెందారు. అనారోగ్యానికి గురై కొంతకాలంగా గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స…

Continue Reading →

కరోనాతో తిరుపతి వైసీపీ ఎంపీ కన్నుమూత

కరోనాతో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌(64) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారిన పడ్డ ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దుర్గాప్రసాద్‌…

Continue Reading →

డిప్యూటీ తహసీల్దార్‌ నారాయణపై సస్పెన్షన్‌ వేటు

మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాలకు ఎన్‌ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్‌ ఘటనలో అదనపు కలెక్టర్‌ నగేశ్, నర్సాపూర్‌ ఆర్డీఓ అరుణారెడ్డితోపాటు…

Continue Reading →

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభ‌మైన స‌మావేశాలు నేటి వ‌ర‌కు కొన‌సాగాయి. తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన…

Continue Reading →

ఓజోన్ పొర పరిరక్షణ మనందరి బాధ్య‌త‌ : అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

 వాతావరణంలో సహజ రక్షణ పొరగా ఉన్న ఓజోన్ పొరను రక్షించుకునే బాధ్యత  ప్ర‌భుత్వంతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్…

Continue Reading →

అమీర్‌పేట చెన్నై షాపింగ్ మాల్‌కు 4 ల‌క్ష‌ల జ‌రిమానా

హైద‌రాబాద్ న‌గ‌రంలో అక్ర‌మ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌పై జీహెచ్ఎంసీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన షాపింగ్ మాల్స్‌కు భారీ జ‌రిమానా విధించింది. అమీర్‌పేటలోని చెన్నై…

Continue Reading →

స్పుత్నిక్ వ్యాక్సిన్ సంస్థ‌తో డాక్ట‌ర్ రెడ్డీస్ ఒప్పందం

నోవ‌ల్ క‌రోనా వైర‌స్‌కు ర‌ష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాక్సిన్ త‌యారీ సంస్థ ఆర్‌డీఐఎఫ్‌.. హైద‌రాబాద్‌కు చెందిన డాక్ట‌ర్ రెడ్డీస్…

Continue Reading →

ఎల్ఆర్ఎస్ ద‌ర‌ఖాస్తుదారుల‌కు ఊర‌ట‌

ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తుదారుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఊర‌ట క‌ల్పించింది. శాస‌న‌స‌భ్యుల విజ్ఞ‌ప్తి మేర‌కు 131 జీవోను స‌వ‌రించి.. రేపే జీవోను విడుద‌ల చేస్తామ‌ని రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ…

Continue Reading →

సాచ్యురేషన్‌లో 2.10 లక్షల ఎకరాల్లో‌ అడవుల పునరుద్ధరణ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని అటవీ బ్లాకుల్లో క్షీణించిన అడవులను సాచ్యురేషన్‌ పద్ధతిలో పునరుద్ధరించాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ఆర్.‌ శోభ చెప్పారు. అటవీ పునరుద్ధరణపై అరణ్యభవన్‌లో…

Continue Reading →