పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. ఆరవ విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగారం మున్సిపాలిటీ…
టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, కూకట్పల్లి సీనియర్ నేత మాధవరం సుదర్శన్రావు గుండెపోటుతో మృతిచెందారు. అనారోగ్యానికి గురై కొంతకాలంగా గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స…
కరోనాతో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్(64) కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడ్డ ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దుర్గాప్రసాద్…
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ ఘటనలో అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డితోపాటు…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన సమావేశాలు నేటి వరకు కొనసాగాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన…
వాతావరణంలో సహజ రక్షణ పొరగా ఉన్న ఓజోన్ పొరను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్…
హైదరాబాద్ నగరంలో అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లపై జీహెచ్ఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన షాపింగ్ మాల్స్కు భారీ జరిమానా విధించింది. అమీర్పేటలోని చెన్నై…
నోవల్ కరోనా వైరస్కు రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆర్డీఐఎఫ్.. హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్…
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు 131 జీవోను సవరించి.. రేపే జీవోను విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని అటవీ బ్లాకుల్లో క్షీణించిన అడవులను సాచ్యురేషన్ పద్ధతిలో పునరుద్ధరించాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ చెప్పారు. అటవీ పునరుద్ధరణపై అరణ్యభవన్లో…









