కరోనాతో మాదాపూర్‌ ఎస్‌ఐ మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే వైరస్‌ బారినపడి వైద్యులు, పోలీసు అధికారులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనాసోకి మాదాపూర్‌ ఎస్‌ఐ అబ్బాస్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కొత్తగా 2,043 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,67,046కి చేరింది. కొత్తగా 1802…

Continue Reading →

నేడు, రేపు మోస్త‌రు నుంచి భారీ వాన‌లు

తెలం‌గాణ, దాని పరి‌సర ప్రాంతాల్లో ఏర్ప‌డిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం 2.1 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు కొన‌సా‌గు‌తు‌న్నది. ఉత్తర కోస్తాంధ్ర, పరి‌సర ప్రాంతాల్లో 3.1 కిలో‌మీ‌టర్‌ నుంచి 3.6 కిలో‌మీ‌టర్ల…

Continue Reading →

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరుగనుంది. ఉత్సవాలు శనివారం నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ దిగ్విజయంగా కొనసాగుతుంది. దేశ రాజధాని నగరంలో సైతం హరిత యజ్ఞం కొనసాగుతుంది. ఇప్పటికే…

Continue Reading →

ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వు జారీ

అసెంబ్లీలో నిన్న ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వును ప్రభుత్వం నేడు జారీ చేసింది. క్రమబద్దీకరణ ఛార్జీలకు తాజా మార్కెట్‌ విలువను కాకుండా రిజిస్ట్రేషన్‌ సమయంలో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహబూబాబాద్ కలెక్టర్ విపి గౌతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు…

Continue Reading →

మొక్క‌జొన్న పొలంలో 28 నెమ‌ళ్లు మృతి

త‌మిళ‌నాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో అనుమానాస్ప‌ద స్థితిలో ఒకేసారి 28 నెమ‌ళ్లు మృతి చెందాయి. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. కొవిల్‌ప‌ట్టి గ్రామంలోని…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,159 కరోనా పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కొత్తగా 2,159 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. కొత్తగా 2180…

Continue Reading →

మొక్కల పెంపకానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

హరితహారానికి సంబంధించి జీపీల్లో  ప్రభుత్వస్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చిన నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లను ఈనెల 25లోగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌…

Continue Reading →