గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 18 నుంచి నామినేషన్లు ప్రారంభమైంది. చివరి రోజైన శుక్రవారం నాటికి మొత్తం 150 వార్డులకుగాను…
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆయన స్మారక స్టాంప్ను విడుదల చేయాలని రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు.…
కామారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్ నివాసంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం రైడ్ చేశారు. అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. మూడు రోజులుగా అధికారులు నామినేషన్లు స్వీకరిస్తుండగా.. చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు…
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. బుధవారం తొలి విడతలో 105…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ రైల్వే పరీక్షలను రెండు భాషల్లోనే నిర్వహిస్తున్నారనీ, ఇతర ప్రాంతీయ భాషల్లో…
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగర పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని జోన్ల వారీగా పోలీసు ఉన్నతాధికారులకు సీపీ అంజనీకుమార్…
జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ గడువు ఇవాళ ముగియనుంది. ఎన్నికల కమిషన్ నామినేషన్లకు మూడు రోజులు గడువు ఇచ్చింది. ఇందులో భాగంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం భేటీ కానున్నారు. కార్యకర్తలను సమన్వయం…
ఇవాళ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 1.23 గంటలకు బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే పుష్కరాలను శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను…









