మునుగోడు నియోజకవర్గ అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గానికి రెండు అంబులెన్స్‌లను అందజేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో…

Continue Reading →

బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో లిమిటెడ్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం నందికంది గ్రామంలో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రామ‌ శివారులోని బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో లిమిటెడ్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు…

Continue Reading →

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి నిధులు విడుద‌ల‌

 పేద వ‌ర్గాలు కూడా గొప్ప‌గా బ‌త‌కాలన్న ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ర్ట వ్యాప్తంగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విష‌యం విదిత‌మే. ఇప్ప‌టికే…

Continue Reading →

కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ బిల్లుపై ‌సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి

‌కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ బిల్లుపై ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాజ్య‌స‌భ‌లో బిల్లుకు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని టీఆర్ఎస్ ఎంపీల‌ను సీఎం…

Continue Reading →

ఎస్వీబీసీ ఛానెల్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.…

Continue Reading →

తెలంగాణలో రేపు టైప్‌ రైటింగ్‌ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ఎస్బీటెట్

తెలంగాణ రాష్ట్రంలో టైప్‌ రైటింగ్‌ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. లోయ‌ర్‌, హ‌య్య‌ర్ గ్రేడ్ బ్యాచ్‌ల‌కు ఈనెల 20న‌, షార్ట్…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,123 కరోనా కేసులు..

తెలంగాణలో కొత్తగా 2,123 కరోనా‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,69,169కి చేరింది. కొత్తగా 2151…

Continue Reading →

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషీలో ఏడుగురికి కరోనా పాజిటివ్

వైద్య, ఆరోగ్య శాఖ మం త్రి ఈటల రాజేందర్‌ పేషీలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఇద్దరు డ్రైవ ర్లు, మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు…

Continue Reading →

డంపింగ్‌యార్డ్‌ సమస్యను పరిష్కరిస్తా: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

మచ్చబొల్లారం డంపింగ్‌యార్డ్‌ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మతరావు అన్నారు. అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని మచ్చబొల్లారంలో ఉన్న డం పింగ్‌ యార్డ్‌ను తరలించాలని కోరుతూ…

Continue Reading →

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిబ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శనివారం సాయంత్రం మీన లగ్నంలో…

Continue Reading →