హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగి మృతి

జీహెచ్‌ఎంసీ‌ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగి రంగారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతని మృతదేహం జవహర్‌నగర్‌ డంప్‌ యార్డ్‌ వద్ద లభ్యమైంది. మృతుడి శరీరంపై పలు చోట్ల…

Continue Reading →

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంట్లో విషాదం

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు రోహిత్ సింగ్ (19) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. రాజాసింగ్‌తో పాటే…

Continue Reading →

మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం చిట్యాల గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న 75 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తొర్రూరు గ్రామ శివారు పాల కేంద్రం…

Continue Reading →

ఇవాళ ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతున్నది. అన్నీ తానై సాగుతున్న ప్రచారసారథి మంత్రి కేటీఆర్‌కు అడుగడుగునా జనాలు నీరాజనం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి…

Continue Reading →

ప్రజా గాయకుడు పైలం సంతోష్ కన్నుమూత

ప్రముఖ ప్రజా గాయకుడు, కళాకారుడు పైలం సంతోష్ (43) కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పైలం…

Continue Reading →

నల్లగొండ ఎస్పీ పేరిట మరోసారి నకిలీ ఫేస్‌బుక్ ఖాతా

 నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పేరిట మరోసారి నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచిన సైబర్ కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు.  ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, డబ్బులు వసూళ్లకు మోసగాళ్లు…

Continue Reading →

ఇవాళ ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ ప్రచారం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ విస్తృతం చేసింది. గత గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై టీఆర్ఎస్‌ను గెలిపించిన కేటీఆర్.. ఈసారి కూడా గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు.…

Continue Reading →

ప్ర‌ముఖ క‌వి దేవీప్రియ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ కవి దేవీప్రియ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టునిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారని సీఎం కొనియాడారు. ఆయ‌న…

Continue Reading →

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు పితృవియోగం

అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణేశ్‌ గుప్తా తండ్రి కృష్ణమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నాలుగు రోజులుగా చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం తుదిశ్వాస…

Continue Reading →

కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు

కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్‌తో పాటు మరో వ్యక్తిని అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో అవినీతికి పాల్పడిన కామారెడ్డి…

Continue Reading →