నూత‌న రెవెన్యూ చ‌ట్టంపై గెజిట్ నోటిఫికేష‌న్ జారీ

రైతుల సంక్షేమ‌మే ధ్యేయంగా తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌స్తున్న నూత‌న రెవెన్యూ బిల్లుతో పాటు మిగ‌తా బిల్లులు చ‌ట్టం రూపం దాల్చాయి. కీల‌క‌మైన రెవెన్యూ చ‌ట్టంతో…

Continue Reading →

రెండో రోజు కొనసాగుతున్న కోటి 12 ల‌క్ష‌ల లంచం కేసు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన రూ.కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీబీ విచార‌ణ రెండో రోజు కొన‌సాగుతోంది. మెద‌క్ మాజీ అద‌న‌పు క‌లెక్ట‌ర్ న‌గేశ్‌, ఆర్డీవో అరుణారెడ్డి,…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,166 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు.…

Continue Reading →

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం…

Continue Reading →

అడిషనల్‌ దందా’పై మెదక్‌ మాజీ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్ మౌనం

 మెదక్‌ మాజీ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ ‘అడిషనల్‌’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో ఆయన ఏసీబీకి సహకరిం చడం…

Continue Reading →

ఫార్మాసిటీని రద్దు చేస్తాం : సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క

ఫార్మాసిటీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్‌ వ్యవస్థలా మార్చిందని, తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు…

Continue Reading →

మామిడిపల్లిలో జీవాల అభివృద్ధి కేంద్రం : లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మామిడిపల్లిలో జీవాల అభివృద్ధి కేంద్రం (తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌)…

Continue Reading →

బండ్లగూడ జాగీర్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా సురేశ్‌గౌడ్‌

 బండ్లగూడ జాగీర్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సూచించారు. సోమవారం బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా సురేశ్‌గౌడ్‌, యూత్‌ అధ్యక్షుడిగా…

Continue Reading →

యాదయ్యగౌడ్‌కు కరోనా వారియర్‌ అవార్డు

పంచాయితీరాజ్‌ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసిన కె.యాదయ్యగౌడ్‌కు అరుదైన సత్కారం దక్కింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో చేసిన సేవలను గుర్తించి విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ ఫౌండేషన్‌…

Continue Reading →

మొదలైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉత్సవాలను ఈసారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. టీటీడీ బోర్డు…

Continue Reading →