రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న నూతన రెవెన్యూ బిల్లుతో పాటు మిగతా బిల్లులు చట్టం రూపం దాల్చాయి. కీలకమైన రెవెన్యూ చట్టంతో…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన రూ.కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీబీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. మెదక్ మాజీ అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో అరుణారెడ్డి,…
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు.…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం…
మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ‘అడిషనల్’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో ఆయన ఏసీబీకి సహకరిం చడం…
ఫార్మాసిటీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ వ్యవస్థలా మార్చిందని, తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మామిడిపల్లిలో జీవాల అభివృద్ధి కేంద్రం (తెలంగాణ స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ లైవ్స్టాక్ డెవలప్మెంట్)…
బండ్లగూడ జాగీర్ పరిధిలో టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సూచించారు. సోమవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సురేశ్గౌడ్, యూత్ అధ్యక్షుడిగా…
పంచాయితీరాజ్ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసిన కె.యాదయ్యగౌడ్కు అరుదైన సత్కారం దక్కింది. కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తించి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండేషన్…
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో ఉత్సవాలను ఈసారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. టీటీడీ బోర్డు…









