కరోనాతో ప్రముఖ నటుడు వేణుగోపాల్‌ మృతి

కరోనా మహమ్మారి మరో నటుడిని పొట్టన పెట్టుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ కరోనా మహమ్మారి బారిన పడగా.. చికిత్స పొందుతూ కన్ను మూశారు.…

Continue Reading →

జర్నలిస్టుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

2014 జూన్‌ తరువాత మరణించిన జర్నలిస్టులకు సంబంధించి వారి కుటుంబసభ్యులు, అనారోగ్యం బారినపడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా…

Continue Reading →

ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు రేపటిలోగా పంపిణీ చేయాలి : కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

సిద్దిపేట జిల్లాలోని ప్రతి ఇంటికీ 6 మొక్కలను రేపటిలోగా అందజేయాలని అధికారులను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, మున్సిపల్‌, డీఆర్‌డీవో, పంచాయతీ అధికారులతో పలు…

Continue Reading →

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు…

Continue Reading →

మల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు.. 50 కోట్ల అక్ర‌మాస్తులు గుర్తింపు

మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధ‌క శాఖ‌ (ఏసీబీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు…

Continue Reading →

అబిడ్స్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అడిబ్స్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృత్యువాతపడ్డారు. అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కృపా టిఫిన్‌ సెంటర్‌లో పని చేసే మాస్టర్‌ బైక్‌పై పని ముగించుకొని…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2296 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2296 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,77,070…

Continue Reading →

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్‌ అనితారామచంద్రన్

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. తుర్కపల్లి, చోక్లాతండాలోని పల్లె ప్రకృతి వనాలతో పాటు మండల కేంద్రంలోని డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, రైతు…

Continue Reading →

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

 తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదు కాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా…

Continue Reading →

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల ఓట‌ర్ న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన ఈసీ

ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌న‌గ‌ర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం-నల్ల‌గొండ‌-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చే నెల 1వ తేదీ నుండి…

Continue Reading →