భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైందని రా జ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
హైదరాబాద్ రీజినల్ పాస్పోర్టు అధికారిగా దాసరి బాలయ్య (2008 ఐఆర్ఎస్ బ్యాచ్)ను నియమిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ రీజినల్ పాస్పోర్టు అధికారిగా…
తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమా రెడ్డి తెలిపారు. గురువారం ఆదిలాబాద్లో విజయ డెయిరీ…
హైదరబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. అసత్య ప్రచారాల కారణంగా…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 1న జరుగనుంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి.…
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెకు తెలంగాణ యూనియన్ ఆఫ్…
జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఈ…
అవినీతి కేసులో అరస్టైన కామారెడ్డి సీఐ జగదీష్ బ్యాంక్ లాక్ర్లో అధికారులు భారీగా నగదును గుర్తించారు. నిజామాబాద్ కంఠేశ్వర్ యాక్సిస్ బ్యాంకు లాకర్లో నగదు, బంగారం, ఆస్తి…
ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సైబారబాద్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల నిర్వహనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సైబరాబాద్…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అహ్మద్ పటేల్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ…









