నేటి నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు

సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నా యి. నగరవాసుల సౌకర్యార్థం బస్సులను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలుత కేవలం 25…

Continue Reading →

చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.15,37,460

నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో  స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన హుండీని గురువారం ఆలయ ప్రాంగణంలో సిబ్బంది లెక్కించారు. 85రోజుల్లో రూ.15,37,460…

Continue Reading →

అత్యంత విషమంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నది. ఆగస్టు 5 నుంచి కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన…

Continue Reading →

ప్రముఖ గాయకుడుఎస్పీ బాలుకు మళ్లీ అస్వస్థత

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు.  ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని  ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  బాలుకు కరోనా సోకడంతో  సుమారు 40 రోజులుగా…

Continue Reading →

ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు కరోనా

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల వరకు వైరస్‌ బారినపడి విలవిలలాడుతున్నారు. గురువారం బీజేపీ నాయకుడు, ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌…

Continue Reading →

అక్ర‌మాస్తుల‌ కేసులో మల్కాజిగిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి అరెస్ట్.. కొన‌సాగుతోన్న సోదాలు

అక్ర‌మాస్తుల‌ కేసులో మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారులు గురువారం ఉద‌యం అరెస్టు చేశారు. ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, అనంత‌రం ఏసీబీ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2173 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2,173 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,79,246…

Continue Reading →

వైఎం డ్రగ్స్ పరిశ్రమలో గ్యాస్ లీకై కార్మికుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని రసాయన పరిశ్రమలో అమ్మోనియం గ్యాస్ లీకైన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు అస్వస్థతకు గురైన ఘటన చౌటుప్పల్…

Continue Reading →

శ్రీవారిని దర్శించుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం…

Continue Reading →

సూరత్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

సూరత్‌లోని హజీరా వద్ద ఓ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్లాంట్‌ పక్కన ఉన్న పరిశ్రమలో గురువారం…

Continue Reading →