సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్లో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నా యి. నగరవాసుల సౌకర్యార్థం బస్సులను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత కేవలం 25…
నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన హుండీని గురువారం ఆలయ ప్రాంగణంలో సిబ్బంది లెక్కించారు. 85రోజుల్లో రూ.15,37,460…
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నది. ఆగస్టు 5 నుంచి కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన…
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుకు కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల వరకు వైరస్ బారినపడి విలవిలలాడుతున్నారు. గురువారం బీజేపీ నాయకుడు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్…
అక్రమాస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఏసీబీ…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2,173 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,246…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని రసాయన పరిశ్రమలో అమ్మోనియం గ్యాస్ లీకైన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు అస్వస్థతకు గురైన ఘటన చౌటుప్పల్…
తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం…
సూరత్లోని హజీరా వద్ద ఓ పరిశ్రమలో గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్లాంట్ పక్కన ఉన్న పరిశ్రమలో గురువారం…









