ఢిల్లీలో బాణ‌సంచా విక్ర‌యాలు, కాల్చ‌డంపై నిషేధం విధించిన నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్

దేశ రాజ‌ధాని ఢిల్లీ అదే విధంగా స‌మీప ప్రాంతాల్లో బాణ‌సంచా విక్ర‌యాలు, వాటిని కాల్చ‌డంపై నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ నిషేధం విధించింది. బాణ‌సంచా విక్ర‌యాలు, కాల్చ‌డంపై నిషేదాజ్ఞ‌లు…

Continue Reading →

“తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు” ఆదాయానికి గండికొడుతున్న ఆర్.ఒ. అధికారులు

పరిశ్రమల ఇన్స్ పెక్షన్ తో బోర్డుకు రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గంలో తమ జేబులో వేసుకుంటున్న పర్యావరణ ఇంజినీర్లు పరిశ్రమలపై ఫిర్యాదులు వస్తే పండుగ చేసుకుంటున్న ఆర్.ఒ.…

Continue Reading →

కురుమూర్తి జాతరకు ఏర్పాట్లు చేయండి : పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కురుమూర్తి జాతర మహోత్సవానికి సర్వం సిద్ధం చేయాలని పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి దేవరకద్ర…

Continue Reading →

జ‌గిత్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం

జ‌గిత్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. నిన్న రాత్రి ఓ కారు.. రోడ్డుపై ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న‌ న‌లుగురు మృతిచెందారు. మ‌రో ఇద్ద‌‌రు…

Continue Reading →

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు బదిలీ

గవర్నర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.…

Continue Reading →

ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐపై స‌స్సెన్ష‌న్ వేటు

పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండం సీసీఎస్ ఎస్ఐ దుర్గం మ‌హేంద‌ర్‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేస్తూ క‌రీంన‌గ‌ర్ ఇన్‌ఛార్జి డీఐజీ ప్ర‌మోద్ కుమార్ ఆదివారం ఉత్త‌ర్వులు జారీచేశారు. గతంలో…

Continue Reading →

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అనురాగ్‌ శర్మ పదవీకాలం పొడిగింపు

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అనురాగ్‌ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారుగా ( పోలీసు, శాంతిభద్రతలు, నేర నియంత్రణ) కొనసాగుతున్న ఆయన పదవీ…

Continue Reading →

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను స్వీక‌రించిన రామ్ చ‌ర‌ణ్‌

మొక్కల నాటే యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా మును ముందుకు సాగుతుంది. చేయి చేయి కలుపుకొని పచ్చని నేలకు పందిరి వేస్తుంది. ఆత్మీయులకు ప్రేమతో మొక్కలు…

Continue Reading →

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : మంత్రి గుమ్మనూరు జయరాం

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశించారు. దీని కోసం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు…

Continue Reading →

స్టాఫ్‌ నర్స్‌లకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

వైద్యారోగ్యశాఖలోని స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు 1: 2 ప్రాతిపదికన ఎంపిక చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ శనివారం ప్రకటించింది. ఈనెల 13 నుంచి 19…

Continue Reading →