దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్‌

దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో…

Continue Reading →

కీస‌ర మాజీ త‌హ‌సీల్దార్ నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య‌

అవినీతి, లంచం కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న కీస‌ర మాజీ త‌హ‌సీల్దార్ నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా చంచ‌ల్‌గూడ జైల్లో నాగ‌రాజు ఉంటున్నాడు. నాగ‌రాజు…

Continue Reading →

సీపీఐ నాయకుడు గుండా మ‌ల్లేశ్ మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతి పట్ల రాష్ర్ట‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన…

Continue Reading →

తెలంగాణ అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. కేవలం చట్ట సవరణ కోసం…

Continue Reading →

సీపీఐ నాయ‌కుడు గుండా మ‌ల్లేశ్ క‌న్నుమూత‌

సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు గుండా మ‌ల్లేశ్(75) క‌న్నుమూశారు. గ‌త‌కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మాజీ ఎమ్మెల్యే మ‌ల్లేశ్‌.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండా మ‌ల్లేశ్…

Continue Reading →

నాలుగు బిల్లుల‌కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ కీల‌క‌మైన నాలుగు బిల్లుల‌కు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లుల‌ను స‌భ‌లో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం…

Continue Reading →

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులు

తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభం కాగానే స‌భ‌లో నాలుగు బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలుకావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు…

Continue Reading →

తెలంగాణ అసెంబ్లీ‌ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1,708 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,708 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ మహమ్మారి నుంచి 2,009 మంది బాధితులు కోలుకున్నారు.…

Continue Reading →

ఈ నెల 21న దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం వైఎస్ జగన్‌

దసరా పండుగ సందర్భంగా ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి…

Continue Reading →