ఏసీబీకి చిక్కిన బాన్సువాడ రూరల్‌ సీఐ టాటాబాబు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్‌ సీఐ టాటాబాబు. మెదక్‌ ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌ కథనం ప్రకారం.. నస్రుల్లాబాద్‌కు చెందిన…

Continue Reading →

పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ మహేందర్‌రెడ్డి

రానున్న మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు…

Continue Reading →

పాత ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు చెల్లుబాటు

ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిబంధనలు, షరతులు అన్ని ఒకేవిధంగా ఉన్నందున పెండింగ్‌ దరఖాస్తులను…

Continue Reading →

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌ ఘ‌న‌విజ‌యం

తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత చ‌రిత్ర సృష్టించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ చరిత్ర‌లోనే ఆమె అత్య‌ధిక మెజారిటీతో విజ‌యం సాధించారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా…

Continue Reading →

మాజీ ఏసీపీ న‌ర్సింహారెడ్డి అక్ర‌మాస్తుల కేసు ద‌ర్యాప్తును ముమ్మరం చేసిన ఏసీబీ అధికారులు

మ‌ల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ న‌ర్సింహారెడ్డి అక్ర‌మాస్తుల కేసు ద‌ర్యాప్తును ఏసీబీ అధికారులు వేగ‌వంతం చేశారు. న‌ర్సింహారెడ్డికి చెందిన 8 మంది బినామీల‌ను క‌స్ట‌డీలోకి తీసుకునేందుకు నాంప‌ల్లిలోని ఏసీబీ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,10,346 కు చేరింది. కరోనా…

Continue Reading →

కాలినడకన తిరుమలకు బయల్దేరిన కేఎస్ జవహర్‌ రెడ్డి

డాక్టర్‌ జవహర్‌ రెడ్డి శనివారం తెల్లవారుజామున అలిపిరి మార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు గానూ, ఆయన కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. కాగా.. తిరుమల తిరుపతి…

Continue Reading →

హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక టీఆర్‌ఎస్‌ ఇంచార్జిగా శేరి సుభాష్‌రెడ్డి

త్వరలో ఎన్నిక జరుగనున్న హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జిగా ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ రాజకీయ…

Continue Reading →

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) కార్యాలయ భవన నిర్మాణ కోసం న్యూఢిల్లీలో స్థలం కేటాయించారు. ఢిల్లీ వసంత విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం…

Continue Reading →

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌.. 99.64 శాతం పోలింగ్‌

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్‌ నమోదు అయింది. మొత్తం 824 ఓట్లకుగాను 821 ఓట్లు పోలయ్యాయి. కోవిడ్…

Continue Reading →