ఈ నెల 10, 11వ తేదీల్లో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

ఈ నెల 10, 11వ తేదీల్లో 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనుంది. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని…

Continue Reading →

ప్రారంభ‌మైన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్…

Continue Reading →

దుబ్బాక ఉపఎన్నికకు నేడు నోటిఫికేష‌న్

ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో త‌ప్ప‌నిస‌రైన దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేష‌న్ మ‌రికొద్దిసేట్లో విడుద‌ల కానుంది. దీంతో నామినేష‌న్ ప్ర‌క్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల…

Continue Reading →

క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టుకు సంబంధించిన‌ ప‌రిక‌రాలు ఉంచిన గ‌దిలో మంట‌లు అంటుకుని ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో స‌మాచారం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన సినీ దర్శకుడు శేఖర్ క‌మ్ముల‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు శేఖర్ కమ్ముల పాల్గొన్నారు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్…

Continue Reading →

చెట్టును న‌రికినందుకు రూ. 25 వేలు జ‌రిమానా

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎల్బీ న‌గ‌ర్ జోన్ ప‌రిధిలోని ఎఫ్‌సీఐ కాల‌నీలో ఓ వ్య‌క్తి త‌న ఇంటి ముందున్న భారీ వృక్షాన్ని న‌రికి వేయిస్తున్నాడు. దీన్ని సుర‌భి మెట్‌ప‌ల్లి…

Continue Reading →

పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ జిల్లా దీలవార్ పూర్ మండలం న్యూ లోలం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని గురువారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్…

Continue Reading →

యురేనియం వెలికితీత.. తిరస్కరించిన వన్యప్రాణి మండలి

నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీత అంకానికి తెరపడింది. ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)లో యురేనియం నిల్వలపై సర్వే చేపట్టే విషయంలో అటమిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ) సమర్పించిన ప్రతిపాదనలను…

Continue Reading →

తెలంగాణ‌లో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 12 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య  1,201కి చేరింది. కొత్తగా న‌మోదైన…

Continue Reading →

తెలంగాణలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అదనంగా మరో ఇంటర్నెట్ లైన్

ఈనెల 25 వ తేదీ నుంచి ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణలోని ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి పూర్తిస్థాయి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం స‌ర్క్యుల‌ర్…

Continue Reading →