తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు బుధవారం ఉదయం 11:30గంటలకు ప్రగతి భవన్లో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి…
కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణలో రేపు ప్రత్యేక ఎంసెట్ (ఇంజినీరింగ్) నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటల…
ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్కు విశేష స్పందన లభిస్తున్నది. భూయజమానుల నుంచి మంగళవారం వరకు మొత్తం 8,79,636 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.89.47…
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ సెక్రటరీలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియలో నిర్లక్ష్యం…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) గ్రూప్ -4 ఫలితాలను విడుదల చేసింది. 2018లో విడుదలైన గ్రూప్-4 నోటిఫికేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో 1595 ఉద్యోగాలకు సంబంధించిన…
టీఎస్ ఎంసెట్-2020 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జేఎన్టీయూ క్యాంపస్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై పూర్తిగా చర్చించామని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై…
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. నర్సింహారెడ్డికి సంబంధించిన మరో బ్యాంకు లాకర్ను ఏసీబీ…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1983 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,594కు చేరింది. వైరస్…









