తెలంగాణలో శాంతిభ్రదతలపై నేడు సీఎం కేసీఆర్‌ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు బుధవారం ఉదయం 11:30గంటలకు ప్రగతి భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి…

Continue Reading →

తెలంగాణలో రేపు కొవిడ్‌ అభ్యర్థులకు ఎంసెట్‌ పరీక్ష

కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణలో రేపు ప్రత్యేక ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌) నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటల…

Continue Reading →

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు 8.79 లక్షలు

ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. భూయజమానుల నుంచి మంగళవారం వరకు మొత్తం 8,79,636 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.89.47…

Continue Reading →

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో ఇద్ద‌రు పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల స‌స్పెన్ష‌న్‌

విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన ఇద్ద‌రు పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌ను క‌లెక్ట‌ర్ స‌స్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల ఆన్‌లైన్ ప్ర‌క్రియ‌లో నిర్ల‌క్ష్యం…

Continue Reading →

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్ -4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. 2018లో విడుద‌లైన గ్రూప్‌-4 నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ నేటితో ముగిసింది. దీంతో 1595 ఉద్యోగాల‌కు సంబంధించిన…

Continue Reading →

తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

టీఎస్ ఎంసెట్-2020 ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ ఫలితాల‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. జేఎన్టీయూ క్యాంప‌స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఉన్న‌త విద్యామండ‌లి…

Continue Reading →

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించాం : కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్‌ షెకావ‌త్

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించామ‌ని కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర  సింగ్‌ షెకావ‌త్ తెలిపారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌పై…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

మ‌ంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు…

Continue Reading →

రెండో రోజు ఏసీబీ క‌స్ట‌డీకి ఏసీపీ న‌ర్సింహారెడ్డి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మ‌ల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ న‌ర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు రెండో రోజు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. న‌ర్సింహారెడ్డికి సంబంధించిన మ‌రో బ్యాంకు లాక‌ర్‌ను ఏసీబీ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1983 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1983 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,02,594కు చేరింది. వైరస్‌…

Continue Reading →