తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ సోమవారం ఖరారైంది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ…

Continue Reading →

దర్శనం టికెట్ల అదనపు కోటా విడుదల చేసిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం మరింత మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి ప్రేరేపిత లాక్‌డౌన్‌తో మార్చిలో ఆలయంలో భక్తులకు ప్రవేశం…

Continue Reading →

నర్సాపూర్‌ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో డ్రగ్స్‌

హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఎంపీ సంతోష్‌ పిలుపు మేరకు నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలోని…

Continue Reading →

ఏసీబీ క‌స్ట‌డీకి ఏసీపీ న‌ర్సింహారెడ్డి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ న‌ర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క‌స్ట‌డీకి ఏసీబీ కోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో.. న‌ర్సింహారెడ్డిని నాంప‌ల్లిలోని ఏసీబీ…

Continue Reading →

తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1335 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,00,611 కు చేరింది. ఆదివారొ ఒక్కరోజే 8 మంది వైరస్‌…

Continue Reading →

ఈనెల 17 నుంచి భద్రా‌ద్రిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు

విజ‌య‌ద‌శ‌మిని పుర‌స్క‌రిం‌చు‌కుని భద్రా‌చల శ్రీ సీతా‌రామ చంద్ర‌స్వామి వారి దేవ‌స్థా‌నంలో ఈనెల 17నుంచి దేవీ శర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వా‌లను నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. 17న అమ్మ‌వారు ఆది‌లక్ష్మి అలం‌కా‌రంలో, 18న సంతాన…

Continue Reading →

అడవుల సంరక్షణకు కృషి చేయాలి : అటవీ, పర్యావరణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు…

Continue Reading →

ప్రకృతికి తిరిగి ఇస్తున్నా: హెటిరో డ్రగ్స్‌ సీఎండీ బండి పార్థసారథిరెడ్డి

నర్సాపూర్‌ అడవిలో 3 వేల ఎకరాలు దత్తత అటవీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా రైతుబిడ్డగా, శాస్త్రవేత్తగా పర్యావరణ పరిరక్షణ హరితహారం ఒక విప్లవాత్మక కార్యక్రమం ‘నమస్తే…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,949 కరోనా పాజిటివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్టంలో కొత్తగా 1,949 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 291…

Continue Reading →

గిఫ్ట్‌ ఏ స్మైల్ ‌కార్యక్రమంలో భాగంగా మరో 21 అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా వచ్చిన మరో 21 అంబులెన్సులను శనివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు జెండా ఊపి ప్రారంభించారు.…

Continue Reading →