భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. శుక్రవారం రాత్రి పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ట్రక్కులో తరలిస్తున్న ఈ గంజాయిని పట్టుకున్నట్టు పోలీసులు…
అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం శివారు సాయిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. రేషన్…
ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్లో చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుంచి భారీగా బంగారు…
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అలివేలుమంగ(85) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తల్లి…
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప విచ్చేయనున్నారు. శ్రీవారి వార్షిక…
కరోనా సమయంలో సైబర్ క్రైం, మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సైబరాబాద్…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కి చేరింది.…
పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో…
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఆలయ అభివృధ్ధి పనులను వీక్షించనున్నారు.…
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆర్యసమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్ (80) శుక్రవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా కాలేయ సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ…









