తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్బుక్ల బిల్లు-2020కు, వీఆర్వో రద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నూతన…
హరితహారంలో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వ్యక్తికి జరిమానా విధించిన ఘటన జిల్లాలోని రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్ద…
కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో అటవీ భూములకు ప్రత్యేక కామ్ పెడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో సీఎం…
కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రవేశపెడుతున్న ధరణి పోర్టల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రయివేటు అప్పజెప్పబోమని సీఎం తేల్చిచెప్పారు.…
రెవెన్యూశాఖ ప్రక్షళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం (రేపటి) నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దేవాదాయ, వక్ఫ్…
చారిత్రాత్మక రెవెన్యూ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును ప్రవేశపెట్టిన రోజే తాను సవివరంగా తెలిపాను.…
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను త్వరలోనే నియమిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకం, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై శాసనమండలిలో సభ్యులు…
సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో జరిగిన అగ్నిప్రమాందంలో సీనియర్ ఆపరేటర్ మృతిచెందాడు. పటాన్ చెరు మండలం పాశమైలారంలోని పిల్లట్ ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి అగ్ని…
హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచార హక్కు చట్టం వర్తించదా.. లేదంటే పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమల బాగోతం భయటపడతదని భయమా.. కార్పొరేట్ ఆస్పత్రుల కొమ్ముకాస్తున్న హైదరాబాద్ పిసిబి…
వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళీ దేవాలయానికి ఐఎస్వో సర్టిఫి కేషన్ నిమిత్తం సంస్థ సిబ్బంది గురువారం ఆల యాన్ని పర్యవేక్షించారు. అర్చకుల నియమ నిబం ధనలు, సిబ్బంది…









