ఏకాంతంగా శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు : టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి

కోవిడ్ కార‌ణంగా తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలను ఈసారి ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుండి 27వ…

Continue Reading →

బోధన్‌ ఏఈ ఎన్‌. నాగేశ్వర్‌రావ్ సస్పెన్షన్, కలెక్టర్ ఉత్తర్వులు జారీ

బోధన్‌ పట్టణంలోని పాండుఫారం శివారులో నూతనంగా నిర్మించిన తెలంగాణ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన ఏఈ నాగేశ్వర్‌రావ్‌ను నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణ రెడ్డి…

Continue Reading →

తెలంగాణలో కొత్త‌గా 2932 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 1580 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 87,675కి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలో నిన్న కొత్త‌గా 2,932…

Continue Reading →

జనరల్‌ పర్పసెస్‌ కమిటీ సభ్యుడిగా కేకే

సభా వ్యవహారాలకు సంబంధించిన సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా పనిచేసే జనరల్‌ పర్పసెస్‌ కమిటీని రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఆమోదం మేరకు సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు. వైస్‌…

Continue Reading →

కార్తికేయ ఫార్మా పరిశ్రమలో రసాయనిక పదార్థాలు లీక్‌

 అర్ధరాత్రి ఫార్మా కంపెనీ వదిలిన విషవాయువుతో ఉక్కిరి బిక్కిరి అయినట్లు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి…

Continue Reading →

ముగ్గురు అటవీ శాఖ అధికారుల సస్పెన్షన్..

టింబర్ డిపోలు, సామిల్లుల రెన్యువల్స్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు అటవీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం అటవీ…

Continue Reading →

తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలి : మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. గురువారం వర్చువల్‌ విధానంలో కేంద్ర ఆర్థికశాఖ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు 1,14,483కు చేరాయి. తాజాగా 8 మంది వైరస్‌ ప్రభావంతో…

Continue Reading →

నిజామాబాద్‌ జిల్లాలో 173 మంది వీఆర్‌ఓల బదిలీ

నిజామాబాద్ జిల్లాలో భారీగా వీఆర్‌ఓలను బదిలీ చేశారు. 173 మంది వీఆర్‌ఓలను బదిలీ చేస్తూ అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించారు.…

Continue Reading →

పీవీకి భారతరత్న ప్రకటించాలి

దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు.…

Continue Reading →