గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్క‌లు నాటిన దగ్గుబాటి రానా

‘పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె’ నినాదంతో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన ప్ర‌భాస్ త‌న ఇంట్లో మూడు మొక్క‌లు నాటి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1724 కరోనా పాజిటివ్ కేసులు

 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 23,841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1724 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన వాటితో కలిపి…

Continue Reading →

పార్వతీ రామలింగేశ్వరులకు లక్ష పుష్పార్చన

చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ…

Continue Reading →

తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

తెలంగాణలో గడిచిన కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉత్తర బంగాళాఖాతంలో అప్పపీడనం తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రాగల 24గంటల్లో…

Continue Reading →

సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆదివారం రామలింగారెడ్డి సంతాప సభ నిర్వహించిన తర్వాత లక్షణాలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,763 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,763 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు 95,700కు చేరాయి. తాజాగా ఎనిమిది వైరస్‌ ప్రభావంతో…

Continue Reading →

తాసిల్దార్‌ నాగరాజుపై చర్యలు తీసుకోవాలి : ఏసీబీ అధికారులకు ఫిర్యాదు

తమ భూమిపై కన్నేసిన కీసర తాసిల్దార్‌ నాగరాజు, రియల్‌ వ్యాపారులు కందాడి అంజిరెడ్డి, శ్రీనాథ్‌పై తగు చర్యలు తీసుకోవాలని వేల్పుల కుటుంబం ఏసీబీకి వినతిపత్రం అందించింది. మండల…

Continue Reading →

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే   ఎడ్మ కృష్ణారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి   కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు.  సామాజిక సేవా దృక్పథం, సామాజిక స్పృహ కలిగిన నాయకుడిగా కృష్ణారెడ్డి…

Continue Reading →

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో  బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒమేగా దవాఖానలో చికిత్స పొందుతూ ఈ…

Continue Reading →

తెలంగాణలో మరో 1,682 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1682 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 93,937…

Continue Reading →