రాజ్యసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యులు ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, మల్లికార్జున్ ఖర్గే, శివ్…
రాజ్యసభ స్టాండింగ్ కమిటీల్లో ఇద్దరు టీఆర్ఎస్ సభ్యులు నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ దేశ్ దీపక్ వర్మ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్స్…
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. వారంతా పూర్తిగా కోలుకున్నారు. తాజాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు కరోనా…
రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా చేవెళ్లలోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు కన్సల్టెంట్ జనరల్ సౌత్ కొరియా సురేష్…
రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు ఆయన సోదరి, నిజామాబాద్ మాజీ ఎంపీ…
తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖంపట్టాయి. నిన్న 9,443 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 983 మంది పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా…
నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. అనుముల మండలం హాజరుగూడెం గ్రామంలో అన్నదమ్ముల హత్యలు సంచలనం రేపాయి. వివరాల్లోకెళ్తే.. ఒకే కుటుంబానికి చెందిన జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి…
తెలంగాణ రాష్ట్ర జడ్జిల అసోసియేషన్ అధ్యక్షుడిగా జడ్జి సంతోష్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా జీ రాజగోపాల్, కే ప్రభాకర్రావు,…
దేశంలోని ప్రాచీన భాషల్లో తెలుగు చెప్పుకోదగిన భాష అని, 9వ శతాబ్దంలోనే గొప్ప సాహిత్యా న్ని సృష్టించిన భాష అని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్…
గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ను రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం సందర్శించారు. ఆస్పత్రిలో కోవిడ్ -19 పాజిటివ్ రోగులకు…









