రాజ్యసభ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నిర్ణయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్ శనివారం…
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పట్టణం…
కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. సినీ నటుడు శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను సీపీ స్వీకరించి…
ఇప్పటికే కోటికి పైగా మొక్కలను నాటాను. భవిష్యత్లో సీడ్తో మరో 3 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నానని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య స్పష్టం…
టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో…
ఈనెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సెక్రటేరియట్ నూతన…
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2083 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు…
తిరుమలలోని స్వామివారిని శుక్రవారం 4,984 భక్తులు దర్శించుకున్నారు. 1540 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయానికి రూ.35లక్షల…
నల్లగొండ జిలాల్లోని చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యటించారు. హరితహారంలో భాగంగా పలు చోట్ల మొక్కలు నాటారు. చింతపల్లిలో ఎవెన్యూ ప్లాంటేషన్…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రముఖ యాంకర్ రవి మొక్కలు నాటారు. దేత్తడి హారిక, ఆర్టిస్ట్ శ్యామల విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన రవి నానక్రాంగూడలోని రామానాయుడు…









