తెలంగాణలో కొత్త‌గా 1986 క‌రోనా కేసులు

తెలంగాణలో కొత్త‌గా 1986 పాజిటివ్ కేసులు న‌మోదవ‌గా, 14 మంది మ‌ర‌ణించారు. దీంతో తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య 62,703కు చేరింది. క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 519 మంది…

Continue Reading →

తెలంగాణ ప్రభుత్వానికి మూడు ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ అవార్డులు

తెలంగాణ ప్రభుత్వం మూడు ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ అవార్డులను దక్కించుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అమలుచేస్తున్న పారదర్శక విధానాలకుగాను ఈ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మూవీ డైరెక్టర్ దేవా కట్టా

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని మూవీ డైరెక్టర్ దేవా కట్టా అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఒక్కడితో మొదలై…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన గొల్లపూడి వీఆర్వో

రేషన్ కార్డు కోసం లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు రెడ్  హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటన జిల్లాలోని వైరా తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. రేషన్…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు, 13 మృతి చెందినట్టు వైద్య…

Continue Reading →

ఐటీ రిట‌ర్నుల‌కు సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు గ‌డువు

ఆదాయ‌పు ప‌న్ను స‌మ‌ర్పించ‌డానికి గ‌డువును ప్ర‌భుత్వం మ‌రోమారు పొడిగించింది. 2018-19 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఐటి రిట‌ర్నుల‌ను సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు చెల్లించ‌వ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల…

Continue Reading →

షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ ఆరా

భూమి సెటిల్మెంట్‌ వ్యవహారంలో ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన షాబాద్‌ సీఐ శంకరయ్య బినామీ పేర్లతో ఉన్న ఆస్తులపై అధికారులు బుధవారం విచారణ చేపట్టారు.…

Continue Reading →

ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళికి కరోనా

ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజుల కిందట తనతోపాటు కుటుంబసభ్యులకు జ్వరం వచ్చిందని, కరోనా టెస్టుల్లో స్వల్ప లక్షణాలతో…

Continue Reading →

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించిన శ్రీను వైట్ల

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రకృతి ప్రేమికులను కదిలస్తుంది. ఒక్కొక్కరుగా మొక్కలు నాటుతూ తమ సన్నిహితులను నామినేట్ చేస్తున్నారు. మరీ…

Continue Reading →

అటవీశాఖ అధికారులకు సీఎం జగన్‌ అభినందనలు

ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ రూపొందించిన పోస్టర్లు, బ్రోచర్‌ను ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా…

Continue Reading →