తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనంగా మారిన ‘పవర్ స్టార్’ సినిమాపై ఊహించినట్లుగానే ట్విస్ట్ చోటుచేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆఫీసుపై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే…
జోగులాంబ గద్వాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ డీఎంహెచ్ఓ ఏసీబీ అధికారులకు చిక్కారు. వడ్డేపల్లి మండలంలో మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న డాక్టర్ మంజులకు కాకతీయ మెడికల్ కాలేజీలో…
సింగరేణి సంస్థ తెలంగాణాకు హరితహారం కార్యక్రమంతో పాటు.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘వృక్షారోపన్ అభియాన్’ కార్యక్రమం కింద ఈ ఏడాది 35.47 లక్షల మొక్కలను…
తెలంగాణలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకడం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా అధికార…
తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్…
భారత్– చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషిని రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ…
జాతీయ స్థాయి వివాదాల పరిష్కార వేదికలో ఆర్థిక మంత్రికి చోటు జీఎస్టీ వివాదాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన ఐజీఎస్టీ కమిటీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు చోటు…
ప్రముఖ బాలల హక్కుల సంఘం నేత పి.అచ్యుతరావు కరోనా బారిన పడి మరణించారు. ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతున్న ఆయన మలక్ పేట యశోద…
‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడత లో బాగంగా ప్రముఖ దర్శకులు సతీష్ వేగేశ్న ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి…









