మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కడియంతో పాటు ఆయన ఇద్ద‌రు గ‌న్‌మెన్ల‌కు‌, పీఏ, డ్రైవర్‌కు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,430 కరోనా కేసులు

తెలంగాణ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,430  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య  47,705 కి చేరింది. ఈ మేరకు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,418 మంది వైద్యులు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ..

తెలంగాణ వైద్యారోగ్యశాఖలో ఒకేసారి 1,418 వైద్యుల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు  ప్రభుత్వం ప్రకటించింది. వీరికి నెల వేతనం రూ.70 వేలుగా పేర్కొన్నది. ఈ మేరకు…

Continue Reading →

ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఫైర్‌సేఫ్టీ పాటించాల్సిందే : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

తెలంగాణలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు తప్పకుండా ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలు పాటించాల్సిందేనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌ నిబంధనలు, ఫైర్‌సేఫ్టీ, శానిటైజేషన్‌ వంటి అంశాలపై…

Continue Reading →

ఏపీలో రేపు ‘జగనన్న పచ్చతోరణం, 20 కోట్ల మొక్కలే లక్ష్యం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలో రేపు (బుధవారం) ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు వసంత…

Continue Reading →

టీటీడీలో దర్శనాలు నిలుపుదల చేయం : టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి

భక్తుల ద్వారా కరోనా సోకలేనందున తిరుమల, తిరుపతి దేవస్థానంలో దర్శనాలను నిలుపుదల చేయబోమని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతి పట్టణంలో లాక్‌డౌన్‌ అమలులో…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన అనుపమ..మ‌రో 12 మందికి ఛాలెంజ్‌

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు సాగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులే…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1198 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,196 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,274కి చేరింది. ఇందు లో 34,323 మంది కోలుకోగా.. 11,530…

Continue Reading →

శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు (75) సోమవారం మృతి చెందా రు. పదిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ

మొక్కలు పెంచడం సామాజిక బాధ్యత అనే సందేశంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియాచాలెంజ్‌ మహోద్యమంలా సాగుతోంది. ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ మూడో విడతలో సినీ…

Continue Reading →