స‌చివాల‌యం భ‌వ‌నాల కూల్చివేత‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

స‌చివాల‌యం భ‌వ‌నాల కూల్చివేత‌కు హైకోర్టు నుంచి అనుమ‌తి ల‌భించింది. భ‌వ‌నాల కూల్చివేత‌ను నిలిపివేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ ను కోర్టు కొట్టేసింది. భ‌వ‌నాల‌ కూల్చివేత‌కు ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తి…

Continue Reading →

జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం: సీఎం కేసీఆర్‌

★ ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనంపెట్టాలని నిర్ణయం ★ డ్రాప్ ఔట్స్ తగ్గించడం…

Continue Reading →

కరోనాతో బంజారాహిల్స్‌ ఏఎస్సై ప్రేమ్‌కుమార్‌ మృతి

 కరోనాతో చేస్తున్న యుద్ధంలో ముందువరుసలో నిలుస్తున్న పోలీసులు, వైద్యులు, సిబ్బంది కరోనాకు బలి అవుతున్నారు.  బంజారాహిల్స్‌లో  గత మూడేళ్లుగా  ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్‌కుమార్‌(55) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ…

Continue Reading →

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎదురుదెబ్బ

నూతన సచివాలయం నిర్మాణానికి అడుగడుగునా అడ్డుపతుడున్న కాంగ్రెస్ కి మరో భంగపాటు ఎదురైంది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చుక్కెదురైంది. సచివాలయం కూల్చివేతపై హైకోర్టు తీర్పును సవాలు…

Continue Reading →

విద్యావ్యవస్థ ప్రక్షాళన : సీఎం కేసీఆర్

★ దీనిపై విద్యావేత్తలు విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు ఆదేశం ★ కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల…

Continue Reading →

తెలంగాణలో 40 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడంలేదు. గురువారం 1,676 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 40 వేలు దాటింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 788 మందికి…

Continue Reading →

262 మంది జర్నలిస్టులకు కరోనా సాయంగా రూ.44.7 లక్షలు ఇచ్చినం : రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడిన 262 మం ది జర్నలిస్టులకు రూ. 44.7 లక్షల ఆర్థికసాయం అందించినట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం…

Continue Reading →

సాయుధ రైతాంగ పోరాట యోధుడు నారాయణరావు కన్నుమూత

నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కాంచనపల్లి నారాయణరావు(87) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతకు గురైన ఆయ న బుధవారం రాత్రి తన…

Continue Reading →

టీడబ్ల్యూఆర్డీసీ చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్‌ పదవీకాలం ఏడాది పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (టీడబ్ల్యూఆర్డీసీ) చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్‌ పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాదికాలం పొడిగించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ గురువారం…

Continue Reading →

టీటీడీలో కరోనా కలకలం .. 140 మందికి పాజిటివ్

తాజాగా టీటీడీలో 140 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కరోనా వైరస్ వల్ల…

Continue Reading →