రెవెన్యూ డివిజన్ గా సిరిసిల్ల జిల్లా వేములవాడ

పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటి ఫలాలు మరింత చేరువ చేసేందుకు అవసరమైన అన్ని చోట్ల రెవెన్యూ డివిజన్ లను ఏర్పాటు…

Continue Reading →

టీటీడీ అధికారులతో వైవీ సుబ్బారెడ్డి భేటీ

టీటీడీ అధికారులతో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కరోనా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్తులోనూ ఆలయంలో అన్ని కైంకర్యాలు, ఉత్సవాలు…

Continue Reading →

ఏపీలో కోటి మొక్కలతో వన మహోత్సవం

ఈ నెల 22న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కోటి మొక్కలు నాటి ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమాన్ని…

Continue Reading →

తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు బుధవారం  రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారిని…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,597 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 1,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 796 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్‌ మల్కాజిగిరి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 7 ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు

 తెలంగాణలో కొత్తగా 7 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(ఈఎంఆర్‌ఎస్‌) ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్‌ జిల్లాలోని కొత్తగూడ, గూడూరులో, ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెళ్లిలో, భద్రాద్రి కొత్తగూడెం…

Continue Reading →

జూరాల నుంచి శ్రీశైలానికి చేరిన వరద

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.  వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఆల్మట్టి, నారాయణ్‌ పూర్‌ ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. మరోవైపు జూరాల…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముడవ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి తన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన కృష్ణుడు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన బర్త్ డే సందర్భంగా సంతోష్ కుమార్ గారు ఇచ్చిన ఛాలెంజ్…

Continue Reading →

అసోం వరదలు.. కాజీరంగ నేషనల్‌ పార్కులో 66 జంతువులు మృతి

అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 59 మంది మృతిచెందగా 33 లక్షలకుపైగా జనం దీనికి ప్రభావితులయ్యారు. అయితే వరదల కారణంగా గోలాఘట్‌ సమీపంలోని కాజీరంగ నేషనల్…

Continue Reading →