దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పీవీకి ఘన నివాళులర్పించారు. ట్విట్టర్ ద్వారా మంత్రి…
కాకతీయ తోరణం.. భారతీయ చిహ్నం దేశానికి చేసిన సేవను చాటేలా రూపకల్పన భూమి పుత్రుడు పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏడాదిపాటు నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం…
అక్కడికక్కడే మేనేజర్ మృతి.. ప్రాణాలతో బయటపడ్డ నలుగురు కార్మికులు గంటల వ్యవధిలోనే లీకేజీని అదుపులోకి తెచ్చిన అధికార యంత్రాంగం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్…
హైదరాబాద్లో వాయు నాణ్యతపై రజత్కుమార్ సమీక్ష ప్రాధాన్యతాక్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపలికి హైదరాబాద్ లోని కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు సం బంధించిన రోడ్మ్యాప్ను…
తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తొలిసారి పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,087 మందికి కరోనా పాజిటివ్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ జోగినిపల్లి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో నందు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు దుండిగల్ లో…
కొంతకాలంగా నల్లగొండ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఇప్పుడు మళ్లీ పెరుగుతుండడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం 5 కేసులు నమోదు కాగా. శనివారం…
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. నకిరేకల్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మంత్రి…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దెతడి హారిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో…









