హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటీవ్..

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చింది. ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా మూడు రోజుల క్రితం మంత్రి మహమూద్ అలీని కుటుంబ సభ్యులు…

Continue Reading →

తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన..

తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి కేంద్ర బృందం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా హరిత విప్లవం తీసుకొచ్చారని, పర్యావరణాన్ని రక్షించడం అందరూ బాధ్యతగా స్వీకరించి,…

Continue Reading →

జూలై 1న పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష జూలై 1న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, పాలిసెట్‌ సమన్వయకర్త రత్నప్రసాద్‌ ఆదివారం ఒక ప్రకటనలో…

Continue Reading →

నేటి నుంచి వర్చువల్‌ నేచర్‌ క్యాంప్‌

విద్యార్థులకు పర్యావరణంపై అవగాహనఫారెస్ట్‌, యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సంయుక్తంగా నిర్వహణతెలంగాణ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సంయుక్తంగా పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉన్నది. తాజాగా ఆదివారం 983 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 816 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ప్రముఖ దర్శకులు v.v. వినాయక్, నాయిక పూనమ్ కౌర్.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా “మనం సైతం” కార్యాలయంలో నటుడు కాదంబరి కిరణ్ తో కలిసి మొక్కలు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన పటాస్ బలవిందర్ సింగ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చిలుకనగర్ కార్పొరేటర్ గోపు సరస్వతి సదానందం ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…

Continue Reading →

పీవీ మన తెలంగాణ ఠీవీ – సీఎం కేసీఆర్‌

భారత్‌కు సంస్కారం, గొప్ప చరిత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహరావు అని, ఆయనలాంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆదివారం నెక్లెస్…

Continue Reading →

పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్‌ నివాళి

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో…

Continue Reading →