ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మది మంది అక్కడికక్కడే…
హరితహారంలో భాగంగా మంగళవారం కమిషనరేట్ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం సీపీ కమలాసన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈనెల…
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘హరితహారం…
జూన్ 20 నుంచి మొదలయ్యే హరితహారాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ నర్సరీని ఆయన సందర్శించారు.…
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 165 మందికి, మెదక్ జిల్లాలో 13, మేడ్చల్ 3, జనగామ…
లడఖ్లో చైనా సైనికులతో జరిగిన గొడవలో భారతీయ కల్నల్ ఒకరు మృతిచెందారు. వీరమరణం పొందిన ఆయనది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా. రెండు దేశాలకు చెందిన సైనికుల ఘర్షణలో..…
వరంగల్ ఎంజీఎం దవాఖానలో సోమవారం ఆరుగురికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. ఆదివారం దవాఖానలో చేరిన 13 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 6గురికి పాజిటీవ్…
సూర్యాపేట జిల్లాలోని అటవీ భూములను గుర్తించి వాటికి సరిహద్దులను గుర్తించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సోమవారం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి…
తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి 27 ల్యాబ్లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ రెండు రోజుల క్రితం సవరించిన ఉత్తర్వులు జారీచేసింది.…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 219 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,193కి చేరింది.…









