కృష్ణా జిల్లాలో లారీ, ట్రాక్ట‌ర్ ఢీ.. 9 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మ‌ది మంది అక్కడికక్కడే…

Continue Reading →

కరీంనగర్ కమిషనరేట్‌ కేంద్రంలో హరితహారం

హరితహారంలో భాగంగా మంగళవారం కమిషనరేట్‌ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం సీపీ కమలాసన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈనెల…

Continue Reading →

ఈ నెల 25 నుంచి హరితహారం-కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘హరితహారం…

Continue Reading →

హరితహారాన్ని విజయవంతం చేయాలి-సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ రాజర్షి షా

జూన్‌ 20 నుంచి మొదలయ్యే హరితహారాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎండీఏ నర్సరీని ఆయన సందర్శించారు.…

Continue Reading →

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 213  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 165 మందికి, మెదక్‌ జిల్లాలో 13, మేడ్చల్‌ 3, జనగామ…

Continue Reading →

భారత్‌-చైనా మధ్య ఘర్షణ.. సూర్యాపేట జిల్లా కల్నల్‌ మృతి

ల‌డ‌ఖ్‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన గొడ‌వ‌లో భార‌తీయ క‌ల్న‌ల్ ఒక‌రు మృతిచెందారు. వీర‌మ‌ర‌ణం పొందిన ఆయ‌న‌ది తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా. రెండు దేశాలకు చెందిన సైనికుల ఘ‌ర్ష‌ణ‌లో..…

Continue Reading →

వరంగల్‌ ఎంజీఎంలో ఆరుగురికి కరోనా పాజిటీవ్‌

వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో సోమవారం ఆరుగురికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. ఆదివారం దవాఖానలో చేరిన 13 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 6గురికి పాజిటీవ్‌…

Continue Reading →

అటవీ భూముల పరిరక్షణపై అధికారులతో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సమీక్ష

సూర్యాపేట జిల్లాలోని అటవీ భూములను గుర్తించి వాటికి సరిహద్దులను గుర్తించాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సోమవారం హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి…

Continue Reading →

తెలంగాణలో 27 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు

తెలంగాణలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయడానికి 27 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ రెండు రోజుల క్రితం సవరించిన ఉత్తర్వులు జారీచేసింది.…

Continue Reading →

తెలంగాణలో ఐదు వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 219 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,193కి చేరింది.…

Continue Reading →