తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

 తెలంగాణలో ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరూ కరోనా బారినపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కోవిడ్‌…

Continue Reading →

ప్రైవేట్‌ దవాఖానల్లో కరోనా పరీక్షలకు ఫీజు రూ.2200

 ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా రావడం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా సామాజిక…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా మరో 237 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కరోనా సోకిన…

Continue Reading →

30 నియోజకవర్గాల్లో 50 వేల మందికి కరోనా పరీక్షలు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్,…

Continue Reading →

తెలంగాణలో మరో ఎంఎల్ఎకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్…

Continue Reading →

ఈ నెల 16న కలెక్టర్లతో కేసీఆర్‌ భేటీ

వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం, హరితహారం అమలుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ప్రగతి…

Continue Reading →

తెలంగాణలో ఒకే రోజు 253 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. శనివారం తెలంగాణలో కొత్తగా మరో 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా నెగెటివ్‌

జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు మరోసారి కరోనా నెగెటివ్‌ వచ్చింది. మేయర్‌ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌కు ఈ నెల 11న కరోనా పాటిజివ్‌ వచ్చింది. దీంతో…

Continue Reading →

ఆక్సిజన్‌ ఫ్యాక్టరీలుగా అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు రానున్న రోజుల్లో ఆక్సిజన్‌ ఫ్యాక్టరీలుగా పని చేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అన్నారు. మేడ్చల్‌…

Continue Reading →

నాటిన ప్రతి మొక్కను బతికించాలి: మంత్రి కేటీఆర్‌

హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌ తీసుకోవాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా…

Continue Reading →