ఏపీలో ఐపీఎస్‌ల బదిలీ

ఏపీలో 17 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు, ఏడీజీపీ ఆర్గనైజేషన్‌గా ఎన్‌. బాలసుబ్రమణ్యం, డీజీపీ…

Continue Reading →

రుణాల మారిటోరియంపై స్పష్టత కోరిన సుప్రీంకోర్టు

రుణాల మారిటోరియంపై బ్యాంకులు స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. రుణ వాయిదాల (ఈఎంఐ) చెల్లింపునకు ఆరు నెలలు వెసులుబాటు ఇచ్చినప్పటికీ అదనపు చార్జీలు విధిస్తూ వడ్డీపై వడ్డీ…

Continue Reading →

ఏసీబీ ఆఫీస్‌లోనే అచ్చెన్నాయుడుకు వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌  ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు విజయవాడకు తరలించారు. గొల్లపూడి  ఏసీబీ కార్యాలయానికి అచ్చెన్నాయుడిని తీసుకొచ్చారు. ఏసీబీ…

Continue Reading →

అక్రమ రవాణాకు అడ్టుకట్ట వేస్తాం – స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్

ఏపీలో  మద్యం, ఇసుక అక్రమ రవాణా  అడ్డుకట్టవేస్తామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం…

Continue Reading →

ప్రభాస్ బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు: ఎంపీ సంతోష్ కుమార్

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ…

Continue Reading →

రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా: ప్రభాస్

“పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. రెబల్…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్‌ ఎస్‌ఐ సుశ్మిత..

బిర్యానీ సెంటర్‌ నిర్వాహకుల నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎక్సైజ్‌ మహిళా ఎస్‌ఐ సుశ్మిత ఏసీబీ అధికారులకు చిక్కింది. కరీంనగర్‌…

Continue Reading →

దివీస్‌ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు

దివీస్‌ ఫార్మా కంపెనీకి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన కాలుష్య పరిరక్షణ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో బుధవారం కొత్తగా 191 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఇవాళ మరో 8 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

తెలంగాణలో రైతుబంధుకు దరఖాస్తులు

కొత్తగా పాస్‌పుస్తకాలు పొందినవారు రైతుబంధు కోసం దరఖాస్తుచేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. వీరితోపాటు వివిధ కారణాలతో గతంలో రైతుబంధు పొందనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. మండల వ్యవసాయశాఖ…

Continue Reading →