ఏసీబీకి చిక్కిన పెద్దఅంబర్‌పేట మున్సిపల్‌ కమిషనర్‌

మరో మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన తరుణంలో ఓ మున్సిపల్‌ కమిషనర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపల్‌…

Continue Reading →

తెలంగాణలో 178 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో మంగళవారం 178మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 143మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 15 మంది, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 10…

Continue Reading →

ఏపీలో సినిమా షూటింగ్‌లకు సీఎం జగన్‌ అనుమతిచ్చారు: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తాము ప్రోత్సాహకాలు కోరుకుంటున్నామని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాకు…

Continue Reading →

భారత్‌లో కొత్తగా 9,987 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్యపరంగా మహారాష్ట్ర ఇప్పటికే చైనాను దాటేసింది.  గడచిన 24 గంటల్లో  ఇదివరకెన్నడూ…

Continue Reading →

సూర్యాపేట జిల్లాలో 140మంది పోలీసుల బదిలీ

ఒకే స్టేషన్‌లో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న పోలీస్‌ సిబ్బందికి సూర్యాపేట ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ స్థాన చలనం కల్పించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 140మందికి కౌన్సెలింగ్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 92 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం కొత్తగా మరో 92 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి మొత్తం సంఖ్య 3,742కు…

Continue Reading →

హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం – మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌ గూడ- కీసర ప్రధాన రహదారిపై సోమవారం మొక్కలు నాటి నీరు…

Continue Reading →

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ ఘటనలో మరొకరి మృతి

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ విషాదం వెంటాడుతూనే ఉంది. ఘ‌ట‌న‌లో తాజాగా మ‌రొక‌రు మృత్యువాత‌ప‌డ్డారు. వెంక‌టాపురం గ్రామానికి చెందిన క‌డ‌లి స‌త్య‌నారాయ‌ణ స్టైరీన్ గ్యాస్ లీక్ ప్ర‌మాదంలో తీవ్ర…

Continue Reading →

ఈ నెల 20లోగా ఎల్జీపాలిమార్ గ్యాస్‌ లీకేజీ ఘటన నివేదిక

ఎల్జీపాలిమార్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై అన్ని వర్గాల ప్రజల నుంచి సేకరించిన వివరాల నివేదికను ఈనెల 20వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రభుత్వం నియమించిన హైపవర్‌…

Continue Reading →

షేక్‌పేట ఎమ్మార్వో సుజాత అరెస్ట్‌

బంజారాహిల్స్‌ భూవివాదం కేసులో షేక్‌పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఖలీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.   వైద్య…

Continue Reading →