తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు నిర్ణయించింది. ఇంటర్నల్, అసెస్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్…
నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కాలేజీల్లో వసతులు, నియామకాలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు.…
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. తాజాగా నగరం నడిబొడ్డున ఉన్న బూర్గుల…
తెలంగాణ రాష్ట్రంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్లో పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో…
షేక్పేట్ భూ వ్యవహారంలో ఎమ్మార్వో సుజాత మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆదివారం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తన ఇంట్లో దొరికిన…
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతున్నది. వరుసగా ఆరో రోజూ తొమ్మిది వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9983 పాజిటివ్ కేసులు…
రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ ఉధృతమవుతోంది. కొన్నిరోజులుగా కేసులు భారీగా నమోదవుతుండగా..తాజాగా మరణాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 14 మంది ఈ వైరస్ కారణంగా…
అడవుల పెంపునకు ప్రాధాన్యం మంకీ ఫుడ్ కోర్టులకు స్థలాన్వేషణ 20నుంచి ఆరో విడుత హరితహారం మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కనుమరుగవుతున్న…
ఏపీ భవన్లో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆదివారం కరోన పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఢిల్లీ ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఏపీ భవన్ను అధికారులు శానిటైజ్ చేశారు. అనంతరం ఆంధ్రా,…
విశాఖపట్నంలో గత నెల జరిగిన ఎల్జీపాలిమార్ గ్యాస్ లీకేజైన సంఘటనపై ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ ఆదివారం రెండో రోజు విచారణ కొనసాగించింది.ఆదివారం గ్యాస్ ప్రభావిత ప్రాంత…









