శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఆధార్‌ తీసుకురావాలి : యాదాద్రి ఆలయ ఈవో గీత

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే స్థానికులు, భక్తులు తప్పనిసరిగా ఆధార్‌ తీసుకొని రావాలని యాదాద్రి ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రేపట్నుంచి ఆలయాల్లో భక్తుల…

Continue Reading →

దేశ వ్యాప్తంగా 9971 కొత్త కేసులు

 దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 9971 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 246628…

Continue Reading →

70 లక్షలకు చేరువలో ప్రపంచవ్యాప్త కరోనా కేసులు

 ప్రపంచవ్యాప్త కరోనా పాజిటివ్‌ కేసులు 70 లక్షలకు చేరువయ్యాయి. 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 69 లక్షల 74 వేల…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 206 కరోనా పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శనివారం భారీగా 206 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఇంత భారీగా కేసులు నమోదు కావడంతో…

Continue Reading →

విశాఖలో హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభం

ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థలో గ్యాస్‌ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్‌, భూమి  శిస్తు చీఫ్‌…

Continue Reading →

పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి,…

Continue Reading →

తహసీల్దార్‌ ఇంటి నుంచి రూ.30లక్షలు స్వాధీనం

భూ హద్దులను చూపించడానికి బాధితుడు నుంచి  లంచం తీసుకొంటు  రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ షేక్‌పేట ఆర్‌ఐని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత ఇంటిపై కూడా…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై, ఆర్‌ఐ

హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం తీసుకొంటున్న పోలీసు, రెవెన్యూ అధికారులిద్దరిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న సంఘటన సంచలనం కలిగించింది.  భూమి హద్దులు చూపించాలని గత కొన్ని…

Continue Reading →

ఉమ్మడి నల్లగొండలో మరో రెండు కరోనా కేసులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిని చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ యువకుడు స్వగ్రామమైన నల్లగొండ…

Continue Reading →

లాక్‌డౌన్‌లో 79 శాతం తగ్గిన డిల్లీ కాలుష్యం.. తిరిగి వేగంగా పెరుగుతున్న కాలుష్యం

దేశ రాజధాని డిల్లీలో కాలుష్య స్థాయి సుమారు 79 శాతం తగ్గినట్లు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఆండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ) తన అధ్యయనంలో కనుగొన్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌…

Continue Reading →