విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : కాలానుగుణంగా మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో సమూలమైన, విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని…

Continue Reading →

కాలుష్యంపై పీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట దోమడుగు ప్రజల ధర్నా

హెటిరో యూనిట్ -1 పరిశ్రమను శాశ్వతంగా మూసేయాలని, కాలుష్య కోరల నుంచి తమ గ్రామాన్ని కాపాడాలని దోమడుగు గ్రామ రైతులు పోరాటం ఉధృతం చేస్తున్నారు. దీని ద్వారా…

Continue Reading →

జ‌న‌వ‌రిలో జ‌రిగే స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌కు విస్తృత ఏర్పాట్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన స‌మ్మ‌క్క‌- సార‌ల‌మ్మజాతర జ‌న‌వ‌రి నెల‌లో ప్రారంభం కానున్న నేప‌ధ్యంలో జాత‌ర కోసం శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఉమ్మ‌డి…

Continue Reading →

జర్మనీతో సుదీర్ఘకాలంగా స్నేహబంధం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జర్మనీ, భారతదేశం మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.…

Continue Reading →

గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ డే కు భారీ సంఖ్యలో సందర్శకులు

హైదరాబాద్: ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే థీమ్‌తో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ డే కు మూడవ రోజు శుక్రవారం నాడు వేలాది మంది తో…

Continue Reading →

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

దశాబ్దాల పాటు ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా..…

Continue Reading →

తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్‌పై సీఎంకు ఖ‌ర్గే, ప్రియాంక అభినంద‌న‌లు

ఢిల్లీ: తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ అభినంద‌న‌లు తెలిపారు. తెలంగాణ…

Continue Reading →

నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలవాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

న్యూ మిస్ మ్యాటిక్స్ (నాణేల అధ్యయనం), వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన మర్రి చెన్నారెడ్డి…

Continue Reading →

గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి రెండోరోజున పెద్దఎత్తున సందర్శకులు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను నేడు (గురువారం)…

Continue Reading →

“డిజిటల్ సేఫ్టీ”లో రోల్ మోడల్ గా తెలంగాణ: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణను “డిజిటల్ సేఫ్టీ”లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

Continue Reading →