నగరంలో కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లాలో హోం…
విరివిగా మొక్కలు నాటాలికస్బెకట్కూర్లో మంకీ ఫుడ్ కోర్ట్ భేష్ సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పదిర అటవీప్రాంతం, మండెపల్లిలో పర్యటన ఎల్లారెడ్డిపేట/ కోనరావుపేట/ సిరిసిల్ల రూరల్ :…
అనుమతించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో చెట్లను నరికివేశాడన్న కారణంగా ఓ కాంట్రాక్టర్కు పంజాబ్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. 300 చెట్లను అక్రమంగా నేలమట్టం చేసినందుకు…
తెలంగాణలో బుధవారం కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 108 మందికి కరోనా సోకింది. ఇవాళ కరోనాతో ఏడుగురు మృతి చెందారు. …
విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద జమచేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు,…
గుజరాత్లోని ఓ రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం దాహెజ్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున…
★ ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 3 ★ పర్యావరణాన్ని కాపాడటంలో పీసీబీ అధికారుల చిత్తశుద్ది ఎంత..? ★ ప్రపంచ…
సీపీఐ సీనియర్ నాయకులు టీవీ చౌదరి(80) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూసినట్లు…
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం జరిపిన కరోనా పరీక్షల్లో మరో 99 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నలుగురు మృతి చెందగా, 35 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా…
భూమాతను కాపాడుకొందాం.. అనే ప్రచారాన్ని చేపట్టిన నటి భూమి పెడ్నేకర్తో చేతులు కలిపేందుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్కుమార్ సిద్ధమయ్యారు. వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని రక్షించడం…









