: ఖమ్మం జిల్లాలో ఇవాళ 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నేలకొండపల్లిలో 8మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ…
మానవ హక్కుల కమిషన్ లో పలువురి ఫిర్యాదు పీసీబీ సభ్య కార్యదర్శికి నోటీసులు పంట పొలాల్లోనూ విషపు నురగలు మూసీ నీళ్లు విషాన్ని చిమ్ముతున్నాయని రాష్ట్ర మానవ…
అక్రమ దందాకు సహరిస్తున్న పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఈ నెల 18న మేడిపల్లిలో డీజిల్ చోరీ…
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పొడగింపు, ఆంక్షల సండలింపులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నేడు సమీక్షించనున్నారు. ఆదివారం ప్రగతి భవన్లో మంత్రులు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుతో ఆయన సమావేశం కానున్నారు.…
తెలంగాణలో శనివారం 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 2,499కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీకి చెందిన…
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య వివాదంపై ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా…
తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.…
అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో…
దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (ఐవోసీఎల్) టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దఖాస్తుల గడువును జూన్ 21 వరకు…
పాలిసెట్ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువును వచ్చే నెల 9 వరకు వ్యవసాయ యూనివర్సిటీ పొడిగించింది. ఆలస్య రుసుముతో జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. వివిధ…









