తెలంగాణలో కొత్తగా మరో 169 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నడూ నమోదుకాని రీతిలో శుక్రవారం ఏకంగా 169 పాజిటివ్‌…

Continue Reading →

తెలంగాణ లో జూన్‌ 6 వరకు కోర్టులు బంద్‌

తెలంగాణ రాష్ట్రంలో న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌ను హైకోర్టు మరోమారు పొడిగించింది. కరోనా నేపథ్యంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్‌ను వచ్చే నెల 6వ తేదీవరకు పొడిగించింది. అత్యవసర కేసులు వీడియోకాన్ఫరెన్స్‌…

Continue Reading →

తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు : సీఎం కేసీఆర్‌

తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. యావత్‌ దేశమే…

Continue Reading →

కొండపోచమ్మకు గోదావరి జలాలు..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలమైన దశకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌‌ను(మర్కూక్‌) సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. చినజీయర్‌ స్వామితో కలిసి ఆయన మోటార్‌ ఆన్‌ చేశారు.…

Continue Reading →

పిలాయిపల్లి కాలువలో పరిశ్రమల వ్యర్థాలు

వ్యర్థ రసాయనాలను కాలువలోకి వదులుతున్న పరిశ్రమల నిర్వాహకులుమానవహక్కుల కమిషన్, జిల్లా కలెక్టర్ కు పర్యావరణ వేత్తలు, పలువురి ఫిర్యాదునీటి నమూనాలు సేకరించిన పిసిబి అధికారులుపిలాయిపల్లి కాల్వ కాలుష్యపు…

Continue Reading →

జూన్‌1 నుంచి 8 వరకు పట్టణ ప్రగతి

రాష్ట్రంలోనే మేడ్చల్‌ జిల్లాను పట్టణ ప్రగతిలో ప్రథమ స్థానంలో నిలుపాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. గురువారం జిల్లాలోని 4 కార్పొరేషన్లు, 9మున్సిపాలిటీల్లో…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 117 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గురువారం ఒక్కరోజే 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,216 కి చేరింది. గడిచిన 24…

Continue Reading →

శ్రీవారి ఆస్తులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

శ్రీవారి ఆస్తుల వేలం అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వామివారికి చెందిన భూములు, మాన్యాలు, కానుకలు, విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం…

Continue Reading →

షాద్‌నగర్‌లో ఎనిమిదికి చేరిన కరోనా పాజిటివ్‌లు

షాద్‌నగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. పట్టణంలోని ఫరూఖ్‌నరగ్‌లో ఈ రోజు ఒక మహిళకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ కేసులన్నీ వారం…

Continue Reading →

ఫ్యాన్ల కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

బాలానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీ నగర్‌లోని యాస్‌ ఫ్యాన్ల కంపెనీలో గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం…

Continue Reading →