గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన ఎమ్మెల్యే దానం నాగేందర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్ మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీ…

Continue Reading →

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య, ఎస్‌ఐ సుధీర్‌ రెడ్డిపై వేటు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య, ఎస్‌ఐ సుధీర్‌ రెడ్డిపై వేటు పడింది. వీరిద్దరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రజలు సహకరించాలి: వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారంలో…

Continue Reading →

జల, వాయు కాలుష్యం లేకుండా పరిశ్రమ విస్తరణ ఉండాలి- పోరస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమ విస్తరణపై ప్రజాభిప్రాయంలో స్థానికులు

కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం శివారులో ఉన్నటువంటి మెస్సర్స్ పోరస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమను రూ.25 కోట్లతో విస్తరించేందుకు యాజమాన్యం సంబంధిత, అధికారులకు, ఆయా శాఖలకు దరఖాస్తు చేసుకుంది.…

Continue Reading →

ఎన్నికల ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్లు

ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎన్నికల సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం…

Continue Reading →

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు… పది వేల ఒంటెలను చంపేయనున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం !

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు పెను విషాదాన్ని మిగులుస్తోంది. అగ్నికి ఆహుతై కోట్లాది వన్యప్రాణులు చనిపోగా.. మంటల ప్రభావంతో పది వేల ఒంటెలను చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.కార్చిచ్చు…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సర్పంచ్, ఎంపీటీసీ

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లాలోని మణుగూరు మండలం కునవరం పంచాయతీ మండల పరిషత్ స్కూల్ మరియు అంగన్వాడి స్కూల్లో మొక్కలు నాటిన…

Continue Reading →

మున్సిపల్ ఎన్నికలకు బి- ఫారాల‌ను అంద‌జేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ భవన్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల బి- ఫారాలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలకు సీఎం కేసీఆర్ అంద‌జేశారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఎమ్మెల్యేలు,…

Continue Reading →

ఏసీబీ వలలో చిక్కిన శేరిలింగంపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, అసిస్టెంట్‌ సాయి

శేరిలింగంపల్లి సర్కిల్‌ -20 కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, అసిస్టెంట్‌ సాయి కలిసి ఓ వ్యక్తి నుంచి రూ.…

Continue Reading →

విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డిని పరామర్శించిన: మంత్రి హరీష్ రావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

అస్వస్థతకు గురైన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు.…

Continue Reading →