కరోనా నేపథ్యంలో నిర్మాణ రంగంలోని వలస కార్మికులు(స్కిల్డ్, అన్ స్కిల్డ్ లేబర్) తమ స్వస్థలాలకు వెళ్లిన నేపథ్యంలో మళ్లీ నిర్మాణరంగం పునప్రారంభం కావడానికి ఎదురయ్యే సమస్యలపై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ…
తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. శుక్రవారం నమోదైన 6 కేసులతో కలిపి మొత్తం…
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి రెండు వారాల పాటు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.…
తెలంగాణ రాష్ట్రంలో వైరస్ ప్రభావం లేని జిల్లాల సంఖ్య పెరిగింది. కరోనా పాజిటివ్ కేసుల నమోదు, వైరస్ వ్యాప్తి ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్…
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా…
కార్మికులకు గవర్నర్ తమిళిసై సౌదర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. దేశనిర్మాణంలో కార్మికుల శ్రమను గుర్తించిన రోజు మేడే. శ్రామికుల కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం.…
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,038కి చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య…
రాష్ట్రంలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును మే 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అపరాధ…
సిద్దిపేట జిల్లాలోని చందలాపూర్ రంగనాయక సాగర్ టన్నెల్ పంప్హౌస్, సంప్హౌస్ను గురువారం సాయంత్రం మంత్రి హరీశ్రావు పరిశీలించారు. రంగనాయక సాగర్ జలశయ బండ్ చుట్టూ కలియతిరిగారు. అనంతరం…
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల మూలాల చిక్కుముడి వీడటం లేదు. ఎన్నారై.. మర్కజ్ లింకులతో సంబంధం లేనివారు.. నిత్యావసర సరుకులు విక్రయించే చిరు వ్యాపారులు కూడా కరోనా…








