కార్మికుల కొరతను అదిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

కరోనా నేపథ్యంలో నిర్మాణ రంగంలోని వలస కార్మికులు(స్కిల్డ్, అన్ స్కిల్డ్ లేబర్) తమ స్వస్థలాలకు వెళ్లిన నేపథ్యంలో మళ్లీ నిర్మాణరంగం పునప్రారంభం కావడానికి  ఎదురయ్యే సమస్యలపై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. శుక్రవారం నమోదైన 6 కేసులతో కలిపి మొత్తం…

Continue Reading →

దేశవ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడగింపు

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలోని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో వైరస్‌ ప్రభావం లేని జిల్లాల సంఖ్య పెరిగింది. కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు, వైరస్‌ వ్యాప్తి ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌…

Continue Reading →

మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాలకు ఎవరు వెళ్లొద్దు – తెలంగాణ ప్రభుత్వం

 ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా…

Continue Reading →

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం, గవర్నర్‌

కార్మికులకు గవర్నర్‌ తమిళిసై సౌదర రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడే శుభాకాంక్షలు తెలిపారు. దేశనిర్మాణంలో కార్మికుల శ్రమను గుర్తించిన రోజు మేడే. శ్రామికుల కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 22 కరోనా కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,038కి చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

రాష్ట్రంలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును మే 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అపరాధ…

Continue Reading →

రంగనాయక సాగర్‌ నీటి విడుదలపై మంత్రి హరీశ్‌ సమీక్ష

సిద్దిపేట జిల్లాలోని చందలాపూర్‌ రంగనాయక సాగర్‌ టన్నెల్‌ పంప్‌హౌస్‌, సంప్‌హౌస్‌ను గురువారం సాయంత్రం మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. రంగనాయక సాగర్‌ జలశయ బండ్‌ చుట్టూ కలియతిరిగారు. అనంతరం…

Continue Reading →

వనస్థలిపురంలో కరోనా మృతి కలకలం

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసుల మూలాల చిక్కుముడి వీడటం లేదు. ఎన్నారై.. మర్కజ్‌ లింకులతో సంబంధం లేనివారు.. నిత్యావసర సరుకులు విక్రయించే చిరు వ్యాపారులు కూడా కరోనా…

Continue Reading →